Home » CM Revanth Reddy
తెలంగాణలో పలువురు ఐపీఎస్ అధికారుల బదిలీలు జరిగాయి. హైదరాబాద్, రాచకొండ, సైబరాబాద్ కమిషనరేట్లకు కొత్త కమిషనర్లను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
ఢిల్లీలోని అశోకా రోడ్డుతో పాటు శ్రీమంత్ మాధవరావు సింథియా మార్గ్ లో కలిపి రెండు రాష్ట్రాలకు ఉమ్మడిగా 19. 733 ఎకరాల భూమి ఉంది. అశోకా రోడ్డులోని 8. 726 ఎకరాల్లో ఏపీ-తెలంగాణ భవన్ ఉంది.
తెలంగాణకు చెందిన ఐపీఎస్ అధికారి, మాజీ డీజీపీ అంజనీకుమార్ యాదవ్ పై ఇటీవల కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) సస్పెన్షన్ వేటు వేసిన విషయం విధితమే.
కాంగ్రెస్ పార్టీ తన మ్యానిఫెస్టోలో రైతు భరోసా స్కీం కింద రైతులకు పంట పెట్టుబడి సాయం అందిస్తామని చెప్పింది. ఏటా రైతులకు ఎకరానికి రూ. 15వేలు పెట్టుబడి సాయం అందజేస్తామని హామీ ఇచ్చింది.
తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(TSPSC) పై సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్ పెట్టారు
రేవంత్ రెడ్డి కుటుంబం దుర్గమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. అయితే ఏపీ పర్యటనకు సంబంధించి తేదీ ఖరారు కావాల్సి ఉంది.
ఒక్కోసారి జీవితంలో చిన్న చిన్న ఇబ్బందులు వస్తాయని.. కేసీఆర్ తొందరలోనే కోలుకుంటారు అని చంద్రబాబు చెప్పారు. కేసీఆర్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించిన చంద్రబాబు.. మళ్లీ ప్రజాసేవ చేయాలని అన్నారు.
రాబోయే కాలంలో మా పరిపాలన గత పాలనకంటే భిన్నంగా ఉంటుందన్నారు. స్వచ్ఛమైన, ప్రజా పాలన ఉంటుందని వెల్లడించారు. శాఖ ఏదైనా వంద శాతం న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.
సీఎం రేవంత్ రెడ్డి దూకుడు పెంచారని చెప్పాలి. పరిపాలనలో ప్రక్షాళన మొదలుపెట్టారు. ప్రభుత్వ సలహాదారుల నియామకాలు, కార్పొరేషన్ల ఛైర్మన్ల నియామకాల రద్దు ఇందులో భాగమే అంటున్నారు.
బీఆర్ఎస్ ప్రభుత్వంలో 54 కార్పొరేషన్లకు సంబంధించి ఛైర్మన్ల నియామకాలు జరిగాయి. కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే కీలక నిర్ణయం తీసుకుంది.