CONDOLENCE

    మేమున్నాం : జపాన్ లో హాగిబిస్ బీభత్సం…2 యుద్ధ నౌకలు పంపిన భారత్

    October 14, 2019 / 03:52 AM IST

    హగిబిస్ పెనుతుఫాన్ తో జపాన్ అతలాకుతలమవుతోంది.  భారీ వర్షాలతో దేశంలోని పలు నగరాలు, పట్టణాలు జలమయమయ్యాయి.14 నదులు పొంగిపొర్లుతున్నాయి. గంటకు 225 కి.మీ. వేగంతో బలమైన గాలులు వీచిన పెనుగాలులతో అనేక ఇళ్లు ధ్వంసమయ్యాయి. చెట్లు నేలకూలిపోయాయి. కొన్ని ప

    తెలంగాణ గర్వించదగ్గ నటుడు

    September 25, 2019 / 09:51 AM IST

    టాలీవుడ్ కమెడియన్ వేణుమాధవ్ మృతికి తెలంగాణ సీఎం కేసీఆర్ సంతాపం తెలిపారు. వేణుమాధవ్ తెలంగాణ గర్వించదగ్గ నటుడు అని ప్రశంసించారు. వేణు మృతి సినీ రంగానికి

    ఎన్టీఆర్ నే మెప్పించారు, టీడీపీకి ప్రచారం చేశారు

    September 25, 2019 / 09:35 AM IST

    టాలీవుడ్ హాస్యనటుడు వేణుమాధవ్ మృతి పట్ల పలువురు ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు. ఏపీ మాజీ సీఎం, టీడీపీ చీఫ్ చంద్రబాబు.. వేణుమాధవ్ మృతికి ప్రగాడ సంతాపం

    వైసీపీ వేధింపుల వల్లే కోడెల ఆత్మహత్య చేసుకున్నారు… చంద్రబాబు 

    September 16, 2019 / 11:36 AM IST

    రాష్ట్రంలోని వైసీపీ ప్రభుత్వం గత కొద్ది నెలలుగా  పెడుతున్న మానసిక క్షోభ తట్టుకోలేకే కోడెల శివప్రసాదరావు ఆత్మహత్య చేసుకున్నారని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు అన్నారు. సోమవారం సెప్టెంబర్ 16వతేదీన గుంటూరులో టీడీపీ ఆఫీసులో మాట్లాడుతూ ఆయన

    సమస్య వచ్చినప్పుడల్లా… జైట్లీ అండగా నిలబడ్డారన్న అమిత్ షా

    August 24, 2019 / 03:39 PM IST

    తన జీవితంలో సమస్య ఎదుర్కొన్నప్పుడల్లా అరుణ్ జైట్లీ తనకు అండగా నిలబడ్డారని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. ఈ రోజు ఆయన మనతో లేడన్నారు. ఆయన మరణం తనకు వ్యక్తిగత నష్టం అని షా అన్నారు. దేశానికి ఆయన గొప్ప సేవ చేశారన్నారు. ఆయన ఆత్మకు శాంతికలగాలన�

    వెల్దుర్తి రోడ్డు ప్రమాదంపై దిగ్ర్భాంతి వ్యక్తం చేసిన నాయకులు

    May 11, 2019 / 03:49 PM IST

    కర్నూలు జిల్లా వెల్దుర్తి క్రాస్ రోడ్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తుఫాన్ వాహనాన్ని ప్రైవేట్ ట్రావెల్స్ వోల్వో బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 15 మంది మృతి చెందారు. పలువురికి గాయాలు అయ్యాయి. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. క్షతగాత్రుల�

    కిషన్ రెడ్డికి మాతృవియోగం

    April 25, 2019 / 01:57 AM IST

    బీజేపీ సీనియర్ లీడర్,మాజీ ఎమ్మెల్యే కిషన్ రెడ్డి ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. ఆయన తల్లి అండాలమ్మ (80) కన్నుమూశారు. కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె.. అపోలో ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే బుధవారం అర్ధరాత్రి ఆమె పరిస

    శ్రీలంక ఉగ్రదాడిని ఖండించిన చంద్రబాబు

    April 21, 2019 / 02:04 PM IST

    శ్రీలంకలో ఉగ్రదాడిని ఏపీ సీఎం చంద్రబాబు తీవ్రంగా ఖండించారు.ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు.ఈస్టర్ పర్వదినం నాడు శ్రీలంక రాజధాని కొలంబోలో చర్చిలు, హోటళ్లలో బాంబు దాడులు అత్యంత హేయనీయమైన చర్య. బాంబు పేళుళ్లలో మృతి చెందిన వారి కుటుంబాలకు నా ప్రగాఢ స

    హేయమైన చర్య : శ్రీలంక ఉగ్రదాడిని ఖండించిన కేసీఆర్

    April 21, 2019 / 01:57 PM IST

    శ్రీలంకలో ఉగ్రదాడిని తెలంగాణ సీఎం కేసీఆర్ తీవ్రంగా ఖండించారు.ఉగ్రవాదుల చర్యను అత్యంత హేయమైనదిగా వర్ణించారు. బాంబు పేలుళ్లలో చాలా  మంది మరణించడం పట్ల కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. గా�

    గోవా సామాన్యుడు….మచ్చలేని రాజకీయ నాయకుడు

    March 17, 2019 / 03:54 PM IST

    గోవా సీఎం మనోహర్ ఆదివారం(మార్చి-17,2019) కన్నుమూశారు. ఆయన మృతి పట్ల రాష్ట్రపతి,ప్రధాని, ఉపరాష్ట్రపతి,కేంద్రమంత్రులు,పలు రాష్ట్రాల సీఎంలు,పలువురు రాజకీయ నాయకులు సంతాపం తెలిపారు.దేశం గొప్ప ప్రజానాయకుడిని కోల్పోయిందన్నారు.దేశం,గోవా పారికర్ ను మర్�

10TV Telugu News