Election2019

    పోసానికి ఈసీ నోటీసులు.. ఆసుపత్రిలో చేరానంటూ లేఖ

    March 21, 2019 / 01:47 AM IST

    ప్రముఖ రచయిత, దర్శకుడు, నటుడు పోసాని కృష్ణ మురళిపై ఎన్నికల సంఘం చర్యలు తీసుకునేందుకు సిద్ధం అయింది.

    నోటిఫికేషన్ వచ్చేసింది.. నామినేషన్ వేయవచ్చు

    March 18, 2019 / 04:47 AM IST

    లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్‌ను ఎన్నికల సంఘం విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్ ఏప్రిల్ 11వ తేదీన ఏపీలో ఒకే దశలో 175 అసెంబ్లీ, 25 పార్లమెంటు స్థానాలకు జరిగే పోలింగ్‌కు నోటిఫికేషన్‌ను ఎన్నికల సంఘం విడుదల చేసింది. ఏప్రిల్ 11న జరిగే ఎ

    రేసుగుర్రాలు: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫస్ట్ లిస్ట్ ఇదే

    March 17, 2019 / 05:15 AM IST

    తెలుగుదేశం పార్టీ ఇప్పటికే 126 మంది అభ్యర్ధుల పేర్లు ప్రకటించి ఎన్నికల సమరంలోకి దూకగా.. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా తన అభ్యర్ధులను ప్రకటించింది. మొత్తం 128 మంది అభ్యర్థుల పేర్లను ఖరారు చేస్తూ.. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫస్ట్ లిస్ట్‌ను విడ

    వైసీపీలో వలసలు: జగన్ సమక్షంలో పార్టీలో చేరిన ఆదాల, వంగా గీత

    March 16, 2019 / 02:10 PM IST

    నెల్లూరు జిల్లా తెలుగుదేశంలో కీలకంగా ఉన్న నేత ఆదాల ప్రభాకర్ రెడ్డి ఆ పార్టీకి షాక్ ఇచ్చారు. తెలుగుదేశం ఫస్ట్ ‌లిస్ట్‌లో చోటు దక్కినప్పటికీ వైసీపీ గూటికి చేరారు.  హైదరాబాద్‌లో వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని కలిసి ఆదాల ప్రభాకర్ రెడ్డి వైసీపీ కం�

    సాయంత్రమే వైఎస్ఆర్ కాంగ్రెస్ ఫస్ట్‌లిస్ట్ 

    March 16, 2019 / 08:21 AM IST

    వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీకి పోటీ చేసే అభ్యర్ధుల జాబితాను సాయంత్రం విడుదల చేయనుంది. సాయంత్రం 5గంటలకు వైఎస్ఆర్ పార్టీలో ముఖ్య నేతలు చేరనున్న క్రమంలో వారికి కండువాలు కప్పిన అనంతరం వివేకానంద మృతికి సంఘీభావం తెలిపి జాబితాను వైఎస్‌ఆ�

    పోత్తుల్లో భాగంగా పవన్ కీలక భేటీ.. క్లారిటీ వచ్చేస్తుంది

    March 16, 2019 / 08:02 AM IST

    ఎన్నికల షెడ్యూల్ రావడం.. మరో రెండు రోజుల్లో నోటిఫికేషన్‌ రానుండడంతో జనసేన పార్టీ పొత్తుల్లో భాగంగా సీట్ల సర్ధుబాటు చేసుకునేందుకు వామపక్షాలతో సమావేశం ఏర్పరుచుకుంది.  వామపక్షాలు, జనసేన కూటమి అభ్యర్థుల విజయం కొరకు కార్యకర్తలను సమాయత్తం చే�

    కీలకమైన తూర్పుగోదావరి: 16 సీట్లు ఖరారు

    March 15, 2019 / 06:28 AM IST

    ఆంధ్రప్రదేశ్‌లో అధికారం దుక్కించుకోవాలనుకునే పార్టీకి ముఖ్యమైన జిల్లాగా చెప్పుకునే జిల్లా తూర్పు గోదావరి జిల్లా. కాపు సామాజికవర్గం ఎక్కువగా ఉండే తూర్పు గోదావరి జిల్లాలో మాల, శెట్టిబలిజ, యాదవ, పద్మశాలి, రజక, నాయి బ్రాహ్మణ కులాలు కీలకంగా ఉన�

    సినీ వలసలు: వైసీపీలోకి మరో సీనియర్ యాక్టర్

    March 13, 2019 / 04:10 AM IST

    సినిమా ఇండస్ట్రీ నుండి వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌లోకి వలసలు జోరుగా సాగుతున్నాయి. ఎన్నికలు సమీపిస్తున్న వేళ సినిమావాళ్లు వైసీపీ తీర్థం పుచ్చుకునేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. ఇప్పటికే పోసాని కృష్ణ మురళీ, పృద్వీ రాజ్, కృష్ణుడు, అలీ… ఇలా వరుసగా �

    టీడీపీ తొలి జాబితా సిద్దం.. 16నుంచి చంద్రబాబు ప్రచారం

    March 13, 2019 / 03:24 AM IST

    ఎన్నకల షెడ్యూల్ రావడంతో అభ్యర్థుల జాబితాలను విడుదల చేసేందుకు పార్టీలు సమాయత్తం అవుతున్నాయి. ఇప్పటికే వారి వారి అభ్యర్ధలకు సీట్లను ఖరారు చేసినట్లు చెప్పేసిన టీడీపీ అధికారికంగా జాబితాను విడుదల చేయాలని భావిస్తుంది. ఈ క్రమంలో రేపు(14 మార్చి 2019)

    నేడే వైసీపీ అభ్యర్ధుల తొలి జాబితా విడుదల

    March 13, 2019 / 01:37 AM IST

    ఎన్నికల షెడ్యూల్ రావడంతో ప్రధాన పార్టీలు అభ్యర్ధులను ఎంపికచేసి ప్రకటించేందుకు సిద్ధం అయ్యారు. ఈ క్రమంలో ఇవాళ(13 మార్చి 2019) వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధుల తొలి జాబితాను విడుదల చేయనుంది. ఉదయం 10గంటల తర్వాత ఏ సమయంలో అయినా కూడా పార్టీ తొలి జా

10TV Telugu News