Home » ENG vs IND
మ్యాచ్ అనంతరం స్టోక్స్ మాట్లాడుతూ.. ఆఖరి టెస్టులో ఓడిపోవడం తనను బాధించిందన్నాడు.
ఇంగ్లాండ్ పర్యటనను భారత జట్టు అద్భుత విజయంతో ముగించింది.
"ఆ తర్వాత మనం వెనుకపడిపోయాం. కానీ దేవుడికి థ్యాంక్స్. అప్పుడే మ్యాచ్ పోయిందనుకున్నాను" అని సిరాజ్ అన్నాడు.
టెస్ట్ క్రికెట్ చరిత్రలో రెండు సందర్భాల్లో జట్లు ఒక్క పరుగు తేడాతో విజయం సాధించాయి. మొదటి సారి 1993 జనవరి 23 నుంచి 26 వరకు అడిలైడ్లో ఆస్ట్రేలియా-వెస్టిండీస్ మధ్య జరిగిన టెస్ట్లో జరిగింది. రెండవసారి 2023 ఫిబ్రవరిలో న్యూజిలాండ్-ఇంగ్లాండ్ మధ్య వెల�
ఈ సైకిల్లో ఇండియా షెడ్యూల్ ప్రకారం.. తర్వాతి సిరీస్ వెస్టిండీస్, దక్షిణాఫ్రికాతో ఆడాల్సి ఉంది. ఈ మ్యాచులు ఇండియాలోనే జరగాల్సి ఉండడంతో మన జట్టు అన్ని మ్యాచ్లు గెలవవచ్చు.
లండన్లోని కెన్నింగ్టన్ ఓవల్ వేదికగా ఇంగ్లాండ్తో జరిగిన ఐదో టెస్టు మ్యాచ్లో భారత్ విజయం సాధించింది.
లండన్లోని కెన్నింగ్టన్ ఓవల్ వేదికగా భారత్ ,ఇంగ్లాండ్ జట్ల మధ్య జరుగుతున్న ఐదో టెస్టు మ్యాచ్ ఆసక్తికరంగా సాగుతోంది.
టీమ్ఇండియా స్టార్ పేసర్ మహ్మద్ సిరాజ్ అరుదైన ఘనత సాధించాడు.
భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య లండన్లోని ఓవల్ మైదానంలో జరుగుతున్న మ్యాచ్ ఉత్కంఠగా మారింది.
ఇంగ్లాండ్ సిరీస్లో మిగిలిన వారి సంగతి ఎలా ఉన్నా సరే.. ఓ ఇద్దరు భారత ఆటగాళ్లు మాత్రం ఘోరంగా నిరాశపరిచారు.