Home » ENG vs IND
టీమ్ఇండియా ఆటగాళ్లు రెండు జట్లుగా విడిపోయి ఆడుతున్న ఈ మ్యాచ్ శుక్రవారం ప్రారంభమైంది.
భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య మరో ఏడు రోజుల్లో ఐదు మ్యాచ్ల టెస్టు సిరీస్ ఆరంభం కానుంది.
టీమ్ఇండియాకు ఓ టెన్షన్ పట్టుకుంది.
ఇలాంటి సమయం మళ్లీ మళ్లీ రాదని, ఏదైన ప్రత్యేకంగా చేసి తమను తాము నిరూపించుకోవడానికి యువ ఆటగాళ్లకు ఇదే సరైన సమయం అని భారత కోచ్ గౌతమ్ గంభీర్ తెలిపాడు.
ఇంగ్లాండ్తో సిరీస్ కోసం భారత అండర్-19 జట్టు బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమి(ఎన్సీఏ)లో తీవ్రంగా ప్రాక్టీస్ చేస్తోంది.
గత సంవత్సరం కాలంగా భీకర ఫామ్లో ఉన్న శ్రేయస్ అయ్యర్ను ఇంగ్లాండ్తో టెస్టు సిరీస్కు ఎంపిక చేయకపోవడాన్ని టీమ్ఇండియా మాజీ ఆటగాడు సౌరవ్ గంగూలీ తప్పుబట్టాడు.
భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య జూన్ 20 నుంచి ఐదు మ్యాచ్ల టెస్టు సిరీస్ ప్రారంభం కానుంది.
ఇంగ్లాండ్ పర్యటనకు ఎంపికైన టీమ్ఇండియా ఆటగాళ్లలో కొందరు తమ ప్రతిభ చూపించారు. ఇంకొందరు నిరాశ పరిచారు.
టీమ్ఇండియా మాజీ బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్ భారత బౌలర్లకు కీలక సూచనలు చేశారు.
భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య ఇప్పటి వరకు జరిగిన టెస్టు మ్యాచ్ల్లో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాళ్లు ఎవరో ఓ సారి చూసేద్దాం.