Home » flood water
ఢిల్లీలో 41 ఏళ్ల తర్వాత రికార్డు స్థాయిలో వర్షం కురిసింది. 1982 జులై 25 తరువాత అత్యధిక వర్షపాతం నమోదు అయింది. నాలుగు దశాబ్దాల రికార్డును బ్రేక్ చేస్తూ వర్షాలు కురుస్తున్నాయి.
Hyderabad : మొన్నటి దాకా భాగ్యనగరం ఎండలతో విలవిలాడింది. ఇప్పుడిప్పుడే వర్షాలు పలకరిస్తున్నాయ్. వర్షం పడగానే రోడ్లపైకి పాములు రావడం సహజమే. అయితే ఎప్పుడూ లేనంతగా హైదరాబాద్ రోడ్లపైకి పాములు వస్తున్నాయట. జాగ్రత్తగా ఉండమని అధికారులు సూచిస్తున్నారు. Hy
యు.కొత్తపల్లి మండలం ఉప్పాడ సముద్రంలోకి భారీగా వరద నీరు చేరింది. ఈ నేపథ్యంలో ఓ వింత దృశ్యం ఆవిష్కృతమైంది. సముద్రం నీలి, ఎరుపు రంగులుగా దర్శనమిస్తోంది.
తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దులోని ప్రాణహిత నది ఉధృతంగా ప్రవహిస్తోంది. కుమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా చింతలమానేపల్లి మండలం గూడెం గ్రామం అంతర్ రాష్ట్ర వంతెన దగ్గర వరద ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో దిగువ ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చ�
కర్నూలు జిల్లాలోని శ్రీశైలం జలాశయానికి వరదనీరు వచ్చి చేరుతోంది. ప్రాజెక్ట్ ఇన్ఫ్లో 12,993 క్యూసెక్కులు ఉంది.
కర్నూలు జిల్లా మంత్రాలయంలో తుంగభద్ర నది ప్రమాద స్థాయిలో ఉధృతంగా ప్రవహిస్తోంది. నదీతీర ప్రాంతాల్లో ఉండే ప్రజలను అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. రాఘవేంద్రస్వామి దర్శనా
కడప జిల్లాలో వరదలు బీభత్సం సృష్టించాయి. జిల్లా అతలాకుతలం అయ్యింది. వరద బీభత్సంతో జిల్లాలోని వందల ఎకరాల పంట చేలు నీట మునిగాయి.
భారీ వర్షాలతో అనంతపురం జిల్లా అతలాకుతలం అయిపోయింది. కరువు సీమ రాయలసీమ వాననీటితో తడిసి ముద్దయ్యింది. అనంతపురం జిల్లా కదిరి పట్టణంలో కురిసిన భారీ వర్షానికి వీధులన్నీ చెరువులను తలపిస్
ఏపీలోని కడప జిల్లాలో కురుస్తున్న వర్షాలకు వరదలు ముంచెత్తాయి. ఈక్రమంలో కార్తీక దీపాలు వదులుతుండగా..వరద నీటిలో 30మంది మహిళలు గల్లంతు..వారిలో రెండు మృతదేహాలు లభ్యమయ్యాయి.
ఆంధ్రప్రదేశ్ లో సంభవించిన వర్ష బీభత్సానికి రాయలసీమ జిల్లాలు చిగురుటాకులా వణికిపోయాయి. అనంతపురం జిల్లాలో ప్రవహించే చిత్రావతి నది ఉగ్రరూపం దాల్చింది. చెన్నేకొత్తపల్లి మండలం వెల్తు