flood water

    హైదరాబాద్ పాతబస్తీలో వరద నీటిలో కొట్టుకుపోయిన వ్యక్తి

    October 14, 2020 / 11:46 AM IST

    Hyderabad Rains: హైదరాబాద్ లోని పాతబస్తీని వరద ముంచెత్తింది. ఫలక్‌నుమాలో వరద ఉధృతికి ఓ వ్యక్తి కొట్టుకుపోయాడు. భారీ వర్షాలకు పాతబస్తీ అతలాకుతలం అయ్యింది. కాలనీల్లోకి పెద్ద ఎత్తున నీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పాతబస్తీలోని పలు సమస�

    AP కి భారీ వర్షసూచన…పులిచింతలకు పెరుగుతున్న వరద నీరు

    October 13, 2020 / 11:36 AM IST

    peninsular: పశ్చిమ బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం ప్రభావంతో గత రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో కృష్ణా ప్రాజెక్టుల్లోకి భారీగా వరదనీరు వచ్చి చేరుతోంది. నది పరీహవాక ప్రాంతాలతో పాటు ఎగువన కురుస్తున్న వర్షాలకు ప్రాజ

    నిన్న సుమేధ, నేడు నవీన్.. వరద నీరు మింగేసింది.. సరూర్ నగర్ చెరువులో మృతదేహం లభ్యం

    September 21, 2020 / 04:11 PM IST

    నవీన్ బాబు గల్లంతు ఎసిసోడ్ విషాదంగా ముగిసింది. వరద నీటిలో కొట్టుకుపోయిన నవీన్ బాబు సరూర్ నగర్ చెరువులో శవమై తేలాడు. 12 గంటల సెర్చ్ ఆపరేషన్ తర్వాత చెరువలో నవీన్ బాబు మృతదేహం లభ్యమైంది. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి త�

    Hyderabad Rain : వరదలో స్కూటీతో కొట్టుకపోయిన యువకుడు

    September 21, 2020 / 07:25 AM IST

    Rain and flooding in Hyderabad : హైదరాబాద్ లో మరో విషాద ఘటన ఒకటి చోటు చేసుకుంది. మొన్న కురిసిన భారీ వర్షానికి మల్కాజ్ గిరిలో సుమేధ చిన్నారి నాలాలో పడి మరణించిన ఘటన మరువకముందే మరొకటి చోటు చేసుకుంది. రహదారి నీటిని కాల్వగా మార్చడంతో ఓ వ్యక్తి గల్లంతయ్యాడు. రహదారిన�

    నిండుకుండలా జలకళను సంతరించుకున్న ప్రాజెక్టులు

    August 16, 2020 / 03:27 PM IST

    ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో పాటు రాష్ట్రంలో విస్తారంగా కురుస్తున్న వర్షాలకు ప్రాజెక్టులన్నీ జలకళను సంతరించుకుంటున్నాయి. భారీ వరద ప్రవాహంతో  చెరువులు అలుగు పోస్తుండగా వాగులు పరవళ్లు తొక్కుతున్నాయి.  ప్రాజెక్టులు నిండుకుండలా ఉన్నాయి

    పొంచి ఉన్న హుస్సేన్ సాగర్ ముప్పు, అప్రమత్తమైన అధికారులు, ఆ ప్రాంతాల ప్రజలకు హెచ్చరికలు

    August 16, 2020 / 01:56 PM IST

    హైదరాబాద్ లో మూడు రోజులుగా కుండపోత వర్షం కురుస్తోంది. దీంతో నగరం నడిబొడ్డున ఉన్న హుస్సేన్ సాగర్ కు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. హుస్సేన్ సాగర్ పూర్తి స్తాయి నీటిమట్టం 514 అడుగులు. ప్రస్తుతం సాగర్ నిండుకుండలా మారింది. వరద పరిస్థితిని ఎప్పట�

    కృష్ణమ్మ పరవళ్లు…నిండుకుండలా జలాశయాలు

    August 7, 2020 / 08:14 AM IST

    ఎగువున కురుస్తున్న భారీ వర్షాలతో ప్రాజెక్టులు నిండు కుండల్లా మారుతున్నాయి. నదులు ఉరకలెత్తి పరిగెడుతున్నాయి. ఉగ్రరూపం దాలుస్తున్నాయి. గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలుతో గురువారం సాయంత్రానికి అల్మట్టికి వరదనీరు పోటెత్తింది. అల�

    ఉస్మానియా జనరల్ ఆసుపత్రి దుస్థితి, ఈ పాపం ఎవరిది ? తెలుసుకోవాల్సిన విషయాలు

    July 16, 2020 / 08:52 AM IST

    చారిత్రక ఉస్మానియా జనరల్‌ ఆస్పత్రిని మళ్లీ మురుగునీరు ముంచెత్తింది. బుధవారం మధ్యాహ్నం కురిసిన భారీ వర్షానికి పాత భవనంలోని సూపరింటెండెంట్ చాంబర్‌ సహా… కారిడార్‌, మేల్‌ వార్డులు ఉస్మాన్‌సాగర్‌ను తలపించాయి. ఆస్పత్రిలోకి వరద నీరు ముంచెత్త

    మరో జలయజ్ఞం : సీఎం జగన్ ఆదేశాలతో ప్రణాళిక రూపోందిస్తున్న అధికారులు 

    October 28, 2019 / 04:26 PM IST

    సముద్రంలో వృధాగా కలిసిపోతున్న గోదావరి జలాలను ఒడిసిపట్టి ప్రతి చుక్కనూ సద్వినియోగం చేసుకునే దిశగా  ఏపీ  సీఎం జగన్‌ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. దీనిపై అనేక రకాలుగా కసరత్తు చేస్తున్న ప్రభుత్వం తాజాగా మరో �

    జలాశయాలకు పోటెత్తుతున్న వరద

    October 13, 2019 / 08:14 AM IST

    శ్రీశైలం జలాశయానికి మళ్లీ నీటి ప్రవాహం పెరుగుతోంది. ప్రస్తుతం శ్రీశైలానికి ఇన్ ఫ్లో లక్షా 17వేల క్యూసెక్కులు ఉండగా.. ఔట్ ఫ్లో లక్షా 52వేల క్యూసెక్కులుగా ఉంది.. వరద ఉధృతి అధికంగా ఉండటంతో 4 గేట్లను 10 అడుగుల మేర ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్�

10TV Telugu News