Home » IMD
22న బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడుతుందని, 24లోగా అది వాయుగుండంగా బలపడొచ్చని అంచనా వేసింది.
హీట్ వేవ్ తగ్గడంతో హమ్మయ్య అంటూ ఊపిరిపీల్చుకుంటున్నారు. ఒక్క తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశంలోని చాలా ప్రాంతాల్లో ఇదే పరిస్థితి ఉంది.
వర్షాలు కురుస్తుండటంతో వాతావరణం చల్లబడింది. ఎండవేడి నుంచి ఉపశమనం లభించింది.
వచ్చే నెల చివరి నాటికి ఎల్నినో మరింత బలహీనపడే అవకాశం ఉందని తెలిపింది.
మాడు పగిలిపోయేలా ఉన్న ఎండలతో జనం బెంబేలెత్తిపోతున్నారు. ఎండల తీవ్రత అధికంగా ఉన్నందున.. అవసరమైతేనే బయటకు రావాలని వైద్యులు అంటున్నారు.
గతంలో ఎన్నడూ లేని విధంగా ఏపీలో ఎండలు మండిపోతున్నాయి. ఏప్రిల్ నెలలోనే వడగాల్పులు వీస్తున్నాయి.
వడదెబ్బ బారిన పడకుండా ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు కోరుతున్నారు.
గతంలో ఎప్పుడూ లేనంతగా ఎండలు ఉండబోతున్నట్లు వార్నింగ్ ఇచ్చింది. రోళ్లు పగిలే ఎండలు కొట్టడం ఖాయమని పరిస్థితులు చూస్తే కూడా అర్థమవుతోంది.
ఎండలు, వడగాలులపై ఇంత వార్నింగ్ ఇచ్చిన ఐఎండీ.. ఓ గుడ్ న్యూస్ కూడా చెప్పింది.
జనవరి 1వతేదీ...కొత్త సంవత్సరంలో భారత వాతావరణశాఖ పలు రాష్ట్రాల్లో రెడ్ అలర్ట్ జారీ చేసింది. దట్టమైన పొగమంచు, తీవ్ర చలితో జనవరి 1వతేదీన ఢిల్లీ, పంజాబ్, హర్యానా రాష్ట్రాల్లో సోమవారం ఐఎండీ రెడ్ అలర్ట్ ప్రకటించింది....