Home » IMD
దేశ రాజధాని నగరంలో రెండు రోజులపాటు తీవ్ర చలిగాలులు వీస్తాయని భారత వాతావరణశాఖ శనివారం హెచ్చరించింది. వాతావరణ కేంద్రం ఢిల్లీ-ఎన్సిఆర్ ప్రాంతంలో కోల్డ్-డే హెచ్చరికను జారీ చేసింది....
దేశంలోని పలు రాష్ట్రాల్లో మంగళవారం దట్టమైన పొగమంచు కమ్ముకుంది. దేశ రాజధాని నగరమైన ఢిల్లీతోపాటు ఉత్తరప్రదేశ్, పంజాబ్ రాష్ట్రాల్లో మంగళవారం ఉదయం పొగమంచు దట్టంగా కమ్ముకుంది....
తమిళనాడు రాష్ట్రంలో కురుస్తున్న భారీవర్షాలు, వరదల వల్ల 10 మంది మృతి చెందారు. గత రెండు రోజులుగా తమిళనాడు దక్షిణాది జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో కురిసిన అతి భారీ వర్షాల వల్ల సాధారణ జనజీవనం అస్తవ్యస్తంగా మారింది....
తమిళనాడును భారీవర్షాలు వదలటం లేదు. తమిళనాడు రాష్ట్రంలోని కన్యాకుమారి, తిరునెల్వేలి, తూత్తుకుడి, తెన్కాసి జిల్లాల్లో అతి భారీవర్షాలు కురిశాయి. దీంతో ఐఎండీ నాలుగు జిల్లాల్లో రెడ్ అలర్ట్ ప్రకటించింది....
రాబోయే మూడు రోజులు చలి తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని పేర్కొంది. తూర్పు, ఆగ్నేయం నుంచి తెలంగాణ వైపు గాలులు వీస్తున్నాయని ఐఎండీ తెలిపింది.
తెలంగాణ రాష్ట్రంలో తీవ్ర చలి ప్రజలను వణికిస్తోంది. వచ్చే శుక్రవారం నుంచి వచ్చే మూడు రోజుల పాటు చలి విపరీతంగా పెరుగుతందని వాతావరణశాఖ అధికారులు చెప్పారు. రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలంలో అత్యల్పంగా ఉష్ణోగ్రత 10.4 డిగ్రీల సెల్షియస్ కు చేరింది...
మిగ్జామ్ తుపాన్తో చెన్నైలో భారీవర్షాలు కురుస్తున్నాయి. దీంతో చెన్నై నగరంలో వరదలు వెల్లువెత్తాయి. కేరళ, మహారాష్ట్ర, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్, లక్షద్వీప్ ప్రాంతాల్లో భారీవర్షాలు కురుస్తున్నాయి....
మిగ్ జామ్ తుపాన్ తీరాన్ని దాటినా ఆంధ్రా కోస్తా జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. కోస్తా తీర ప్రాంత జిల్లాల్లో ఈ తుపాన్ ప్రభావం వల్ల గంటకు 90 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తున్నాయి....
బంగాళాఖాతంలో వచ్చే 48 గంటల్లో మైచాంగ్ తుపాన్ ఏర్పడే అవకాశముందని భారతవాతావరణశాఖ బుధవారం వెల్లడించింది. ఆగ్నేయ బంగాళాఖాతం, దానిని ఆనుకుని ఉన్న దక్షిణ అండమాన్ సముద్రంలోని అల్పపీడన ప్రాంతంలో అల్పపీడన ఏర్పడే అవకాశముందని భారత వాతావరణ శాఖ(ఐఎండీ)
దేశంలోని పలు రాష్ట్రాల్లో సోమవారం నుంచి భారీవర్షాలు కురుస్తాయని భారత వాతావరణశాఖ వెల్లడించింది. మహారాష్ట్ర,గుజరాత్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో భారీవర్షాలు కురుస్తాయని ఐఎండీ సోమవారం విడుదల చేసిన వెదర్ బులెటిన్ లో తెలిపింది.....