Home » independence day 2023
స్వాతంత్ర దినోత్సవానికి గాంధీజీ ఎందుకు దూరంగా ఉన్నారంటే.?
రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేశామని తెలిపారు. రూ.3,12,319 తలసరి ఆదాయంతో దేశంలోనే నెం.1గా నిలిచామని పేర్కొన్నారు. విద్యుత్ రంగంలో విప్లవాత్మకమైన మార్పు వచ్చిందన్నారు.
నేడు ఆగస్టు 15. బ్రిటీష్ వారి చెర నుంచి భారతదేశం విడిపడి స్వేచ్చా వాయువులు పీల్చుకున్నరోజు. జాతీయ జెండానుఎగరవేసి సగర్వంగా దేశభక్తిని చాటుకునే రోజు. అందరికి స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు.
నరేంద్ర మోదీ మంగళవారం ఎర్రకోట వద్ద జరిగిన 77వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొని జాతీయ జెండాను ఎగురవేశారు. అనంతరం 10వ సారి జాతినుద్దేశించి ప్రసంగించారు.
గాంధీ కలలుగన్న గ్రామ స్వరాజ్యాన్ని తీసుకొచ్చామని తెలిపారు. గ్రామ వార్డు, సచివాలయ వ్యవస్థ తీసుకొచ్చామని పేర్కొన్నారు. గ్రామాల్లో విలేజ్ క్లీనిక్ లు, డిజిటిల్ లైబ్రరీలు తెచ్చామని వెల్లడించారు.
ఏ శక్తికి భారత్ భయపడదు.. తలవంచదు. సమూన్నత లక్ష్యాలతో భారత్ స్వయం సమృద్ధి సాధిస్తూ ప్రపంచంతో అనుసంధానమవుతోందని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు.
Rahul Gandhi On Independence Day : కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ మంగళవారం 77వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రతి భారతీయుడి గొంతుక భారత్ మాత అని రాహుల్ పేర్కొన్నారు. (Rahul Gandhi) సముద్రం అంచున కన్యాకుమారి నుంచి మంచు కశ్మీరు వరకు తన 145 ర�
2047 కలను సాకారం చేసుకోవడానికి వచ్చే ఐదేళ్లే అతిపెద్ద సువర్ణ క్షణాలు అని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు.
గత పదేళ్లుగా భారత్ గొప్పతనాన్ని ప్రపంచం గుర్తిస్తోందని, శాటిలైట్ రంగంలో మనమే ముందున్నామని, రాబోయే కాలాన్ని సైన్స్ అండ్ టెక్నాలజీ శాసిస్తుందని ప్రధాని మోదీ చెప్పారు.
ఉదయం 10:45 గంటలకు సీఎం కేసీఆర్ గోల్కొండ కోటకు చేరుకుంటారు. అక్కడ 10:50 గంటలకు పోలీస్ గార్డ్స్ ఆయనకు స్వాగతం పలుకుతారు. ఆ తర్వాత 11:00 గంటలకు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించనున్న సీఎం 11:05 గంటలకు రాష్ట్ర ప్రగతిపై ప్రసంగిస్తారు.