Home » independence day 2023
సెంట్రల్ ఢిల్లీ, ఐటీఓ, రాజ్ ఘాట్, ఎర్రకోట మార్గాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. సెంట్రల్ ఢిల్లీ, ఎర్రకోట పరిసరాల్లో 144 సెక్షన్ అమలు చేశారు. ఎర్రకోట వేదికగా ప్రధాని మోదీ కీలక ప్రసంగం చేయనున్నారు.
ఎర్రకోటలో ప్రధాని మోడీకి రక్షణశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, సహాయ మంత్రి అజయ్ భట్, కార్యదర్శి అమరనే గిరిధర్ స్వాగతం పలికారు.
ఆగస్టు 15 దేశ స్వాతంత్య్ర దినోత్సవం. ఈ క్రమంలో ప్రతీ ఒక్కరు తమ తమ సోషల్ మీడియా డీపీ, ప్రొఫైల్ పిక్స్ను మువ్వన్నెల జాతీయ జెండాతో నింపాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే.
స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల ప్రసారం కోసం ప్రసార భారతి 41 కెమెరాలను వాడనుంది. 36 కెమెరాలు ఎర్రకోట వద్ద..
77వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో భాగంగా ఢిల్లీలోని ఎర్రకోటపై 10వ సారి ప్రధాని నరేంద్ర మోదీ త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించనున్నారు. అనంతరం జాతినుద్దేశించి ప్రసంగిస్తారు.
గోల్కొండ కోటలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు హాజరయ్యే ప్రముఖులు, అధికారులకు ఏ గోల్డ్, ఏ పింక్, బీ నీలం పాసులు ఇప్పటికే అందజేశారు.
స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా పాకిస్థాన్ ఉగ్రవాదులు ఢిల్లీలో ఉగ్రదాడికి ప్లాన్ చేసినట్లు పలు ఇంటెలిజెన్స్ హెచ్చరించింది. దీంతో కేంద్ర భద్రతా బలగాలు అప్రమత్తమయ్యాయి. పాక్కు చెందిన లష్కరే తోయిబా (ఎల్ఈటీ), జైషే మహ్మద్తో సహా ఉగ్ర�
ప్రయాణీకులకు ఆర్టీసి అద్దిరిపోయే శుభవార్త చెప్పింది. టికెట్ ధరపై ఏకంగా 50శాతం డిస్కౌంట్ ప్రకటించింది. దీనికి సంబందించిన మరిన్ని వివరాల కోసం కొన్ని ఫోన్ నంబర్లను వెల్లడించింది.
స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఢిల్లీలోని ఎర్రకోట వద్ద 10 వేలమంది సాయుధ పోలీసులతో భద్రత ఏర్పాటు చేశారు. ఆగస్టు 15వతేదీన ఎర్రకోట వద్ద ప్రధానమంత్రి నరేంద్రమోదీ జాతినుద్ధేశించి ప్రసంగించనున్న నేపథ్యంలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశార�
భారత స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా పాక్ జాతీయురాలైన భారతీయ కోడలు సీమా హైదర్ త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. స్వాతంత్ర్య దినోత్సవానికి ముందు దేశం యొక్క స్ఫూర్తిని ప్రతిధ్వనిస్తూ తన భారతీయ ప్రేమికుడు సచిన్ మీనాతో కలిసి ఉండటానికి చట్టవిర