Home » IPL 2024
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) క్రికెట్ దశనే మార్చేసింది. ప్రపంచ వ్యాప్తంగా టీ20 మానియా పట్టుకుంది. దీంతో ఐపీఎల్ తరహా టీ20 లీగ్ లు పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చాయి.
గత కొంతకాలంగా ముంబై ఇండియన్స్ జట్టు వార్తల్లో నిలుస్తోంది.
సరిగ్గా ఏడాది క్రితం ఇదే రోజు (డిసెంబర్ 30, 2022) టీమ్ ఇండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్ ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది.
ఐపీఎల్ 2024 సీజన్ కోసం సిద్ధం అవుతున్న అఫ్గానిస్తాన్ ఆటగాళ్లు ముజీబ్ ఉర్ రెహ్మాన్, నవీన్ ఉల్ హక్, ఫజల్హక్ ఫరూఖీలకు గట్టి షాక్ తగిలింది.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో అత్యధిక మంది ఫ్యాన్ ఫాలోయింగ్ కలిగిన ఫ్రాంచైజీల్లో ముంబై ఇండియన్స్ ఒకటి.
Mumbai Indians- Hardik Pandya : ఇటీవల కాలంలో ముంబై ఇండియన్స్ జట్టు హాట్ టాపిక్గా మారింది.
బీబీఎల్ లో ఎలక్ట్రా స్టంప్ లు వినియోగిస్తున్నారు. దీంతో 2024 ఐపీఎల్ టోర్నీలోనూ ఈ తరహా స్టంప్స్ కనిపిస్తాయా అనే ప్రశ్న క్రికెట్ అభిమానుల్లో ఉత్పన్నమవుతోంది. ప్రస్తుతం ఐపీఎల్, అంతర్జాతీయ క్రికెట్ లో ఎల్ఈడీ లైట్లతో కూడిన స్టంప్లను ఉపయోగిస్తు
టీ20 క్రికెట్ అంటే బ్యాటర్ల గేమ్ అని చెప్పవచ్చు. వైవిధ్యమైన షాట్లు కొడుతూ బౌలర్లకు బ్యాటర్లు పీడకలలు మిగులుస్తున్నారు.
అంతర్జాతీయ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించిన మహేంద్ర సింగ్ ధోని ప్రస్తుతం ఐపీఎల్ మాత్రమే ఆడుతున్నాడు.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024 వేలం ముగిసినప్పటికీ ఆటగాళ్లను తీసుకునేందుకు 10 ఫ్రాంచైజీలకు ఇంకా అవకాశం ఉంది.