Home » Jagadish Reddy
కాంగ్రెస్, బీజేపీ రెండూ రైతు ద్రోహ పార్టీలేనని విమర్శించారు.
రాష్ట్ర విద్యుత్ వినియోగదారులను తెలంగాణ ప్రభుత్వం కసాయిలకు అప్పచెప్పనుందని ఆరోపించారు.
కాంగ్రెస్ మ్యానిఫెస్టోలోకూడా ఫిరాయింపులను ప్రోత్సహించము అని చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డి మాత్రం ఇంటింటికి వెళ్లి కాంగ్రెస్ కండువాలు కప్పుతున్నారంటూ జగదీశ్వర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
Jagadish Reddy: మార్నింగ్ వాక్ చేస్తే చైన్ స్నాచర్లు, సాయంత్రం వేళ మహిళలపై వీధి కుక్కల దాడులు జరుగుతున్నాయని అన్నారు.
Jagadish Reddy: గతంలో కంటే వైభవంగా బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి వస్తుందని జగదీశ్ రెడ్డి అన్నారు.
2014 కంటే ముందు పరిస్థితి రాష్ట్రంలో వచ్చింది.. రైతులు ట్యాంకర్లతో వ్యవసాయం చేసే దుస్థితి ఏర్పడిందని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రాజెక్టులు పూర్తి చేయకుండా పది సంవత్సరాల తర్వాత ఏ ముఖం పెట్టుకొని కేసీఆర్ నల్గొండకు వస్తున్నారో సమాధానం చెప్పాలని..
యూరియా కోసం రైతులు క్యూ లైన్లో చెప్పులు పెట్టే పాత రోజులు మళ్ళీ వచ్చాయి. ముందు ఆ సమస్యపై దృష్టి పెట్టండి. రైతు బంధు ఇంకా రాకపోవడంపై అన్నదాతల్లో ఆందోళన ఉంది.
అందరూ జైలుకెళ్తారు..!
మేడిగడ్డ ప్రమాదంపై విచారణ జరుపుతున్నామని, అన్ని విషయాలు తెలుస్తాయని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ చేస్తున్న..