Home » JC Prabhakar Reddy
ఎమ్మెల్యేలు అందరూ సీట్ల గొడవలో ఉన్నారని, సీఎం జగన్ సీట్ల మార్పులో బిజీగా ఉన్నారని..
తాడిపత్రి వైసీపీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. 2024 ఎన్నికల తర్వాత పాత పెద్దారెడ్డిని చూస్తారంటూ వార్నింగ్ ఇచ్చారు.
తెలంగాణలో రేవంత్ రెడ్డి సీఎం అయితే.. ఏపీకి మంచి జరుగుతుంది..చంద్రబాబు సీఎం అవుతారు అంటూ జేసీ ప్ర్రభాకర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.
వైసీపీ నేతలకు జేసీ ప్రభాకర్ రెడ్డి సవాల్
Kethireddy Challenge Prabhakar Reddy : ఎన్నికలు అయిపోయే వరకు నిన్ను ఏమీ అనను. నీ మాదిరి నేను దిగజారి మాట్లాడలేను. బస్సు యాత్రలో గొడవలు సృష్టించాలని చూస్తున్నావు.
Pedda Reddy Warns JC Prabhakar Reddy : జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంటికి వద్దకు వెళ్లకుండా ఎమ్మెల్యే పెద్దారెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు. ప్రతి పనిని అడ్డుకుంటున్న జేసీ ప్రభాకర్ రెడ్డి సంగతి తేలుస్తా అంటూ సీరియస్ అయ్యారు ఎమ్మెల్యే పెద్దారెడ్డి.
ఒక్క ఎమ్మెల్యే చెప్పింది చేయడానికి మొత్తం పోలీస్ బలగమంతా దిగింది. మూడు రోజులు పోలీసులుకైన ఖర్చు..
ఈ నేపథ్యంలో తాడిపత్రి పట్టణంలో జేసీ ప్రభాకర్ రెడ్డి నివాసం వద్ద టెన్షన్ వాతావరణం నెలకొంది. జేసీ ప్రభాకర్ రెడ్డి నివాసాన్ని పోలీసులు చుట్టుముట్టారు. భారీగా పోలీసులు మోహరించారు.
ఇప్పుడు జేసీ దివాకర్ రెడ్డిని చంపి సానుభూతి పొందాలనుకుంటున్నారని వెల్లడించారు. అందుకే జేసీ దివాకర్ రెడ్డి తాడిపత్రి రావాలంటే భయపడుతున్నారని పెద్దారెడ్డి అన్నారు.
జేసీ ప్రభాకర్ కేతిరెడ్డిపై కీలక వ్యాఖ్యలు