Home » Kishan Reddy
నిన్న ఢిల్లీలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి సంక్రాంతి సంబరాలు నిర్వహించగా పీఎం నరేంద్రమోదీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మెగాస్టార్ చిరంజీవి కూడా ఈ వేడుకలకు హాజరయ్యారు.
చిరంజీవి నేడు ఢిల్లీలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఏర్పాటు చేసిన సంక్రాంతి వేడుకల్లో పాల్గొన్నారు. ఈ వేడుకకు పీఎం మోదీ కూడా హాజరయ్యారు. చిరంజీవి మోదీని కలిసిన విజువల్స్ ప్రస్తుతం వైరల్ గా మారాయి.
తెలంగాణ సంస్కృతి ఉట్టిపడేలా కిషన్ రెడ్డి ఇంట్లో సంక్రాంతి సంబరాలు నిర్వహిస్తున్నారు.
నేతలంతా బయటకు బానే కనిపిస్తున్నప్పటికీ..ఒకరిని ఒకరు గౌరవించుకుంటున్నట్లే కనబడుతున్నా..లోలోపల ఆధిపత్యం కోసం పాకులాడుతారని కమలం పార్టీ కార్యకర్తలే గుసగుసలు పెట్టుకుంటున్నారు.
BJP Charge Sheet : కాంగ్రెస్ ఏడాది పాలనపై బీజేపీ చార్జ్షీట్
ఈ మూడు రాష్ట్రాలకే ఇవాళ కాంగ్రెస్ పార్టీ పరిమితమైంది..
ముందు చేయాల్సిన పని.. ఇళ్లను కూలగొట్టడం కాదన్నారు కిషన్ రెడ్డి.
ఎవరు అడ్డుకున్నా, ఎన్ని అడ్డంకులు సృష్టించినా.. కచ్చితంగా మూసీ ప్రక్షాళన చేసి తీరతామన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.
మూసీ పరివాహక ప్రాంతంలో రాత్రి బస చేసిన అనంతరం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు.
ఇదే అంశాన్ని బీజేపీ రాష్ట్ర నేతల వద్ద ప్రస్తావించగా..ప్రజా సమస్యలపై ఎప్పుడైనా పోరాటాలు చేయొచ్చు..కానీ..