Home » Lok Sabha elections 2024
బీఆర్ఎస్కు జిరాక్స్ కాపీలాగా కాంగ్రెస్ మారిందని మోదీ అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆర్ఆర్ టాక్స్..
TSRTC: గతంతో పోల్చుకుంటే ఈసారి ముఖ్యంగా హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్ గిరి, రంగారెడ్డి జిల్లాల్లో ఉండే వారు..
మరొకసారి నరేంద్ర మోదీ ప్రధాని అయితే పాకిస్థాన్, రష్యా, నార్త్ కొరియా లాగా మన దేశం తయారు అవుతుందని తెలంగాణ ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు.
అవినీతి సామ్రాజ్యానికి అధిపతి కేసీఆర్ అని, కాళేశ్వరం డీపీఆర్ ఇవ్వకుండా, దానికి జాతీయ హోదా రాకుండా...
ఓటు కోసం సొంతూరు బాట పట్టిన ఓటర్లు
Cm Revanth Reddy : సీఎం రేవంత్ రెడ్డితో 10టీవీ ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ
మేధావులు ఆలోచించాలి. ఎమోషనల్ బ్లాక్ మెయిల్ తో దేశం నాశనమైంది. రూపాయి విలువ పతనమైంది. ఎగుమతులు తగ్గిపోయాయి. ఏ ఒక్క వర్గానికి కూడా మేలు జరగలేదు.
ఇవన్నీ ఆర్ఎస్ఎస్ అజెండాలో ఉన్నవే. ఇప్పటివరకు వీటన్నింటిని బీజేపీ అమలు చేసింది. ఇక మిగిలింది రాజ్యాంగాన్ని మార్చడం, రిజర్వేషన్లు రద్దు చేయడమే.
ఈ ప్రభుత్వం పడిపోతుందని పనిగట్టుకుని విపక్షాలు దుష్ప్రచారం చేస్తున్నాయని రేవంత్ రెడ్డి మండిపడ్డారు. ప్రజలు ఇచ్చిన తీర్పును విపక్షాలు గౌరవించాలని సూచించారు.
ప్రియాంక విమర్శల దాడి పెంచడంతో బీజేపీ కౌంటర్ స్టార్ట్ చేసింది. ఎప్పుడైనా, ఎక్కడైనా తాము చర్చకు సిద్ధమని స్మృతి ఇరానీ సవాల్ విసిరారు.