Home » Modi
నవ్యాంధ్ర.. ఆశించే స్థాయి నుంచి శాసించే స్థాయికి ఎదిగిందా? కేంద్రంలో బీజేపీకి ఫుల్ మెజారిటీ రాకపోవడం ఏపీకి ఎంతో ఉపయోగం అంటున్నారు..
కేంద్రంలో ఏర్పడబోయే ఎన్డీయే సర్కార్ లో తమకు 3 నుంచి 5 కేంద్ర మంత్రి పదవులు ఇవ్వాలని చంద్రబాబు కోరుతున్నట్లు తెలుస్తోంది.
మోదీ గ్యారంటీకిఉన్న వారంటీ అయిపోయింది. మోదీ.. కాలం చెల్లిపోయింది. మోదీ చరిష్మాతో ఎన్నికలకు వెళ్లిన ఎన్డీయే కూటమికి ప్రజలు బుద్ధి చెప్పారని రేవంత్ రెడ్డి అన్నారు.
బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలపై విరుచుకుపడ్డారు కేంద్ర మంత్రి అమిత్ షా.
నార్త్ టు సౌత్ ఎక్కడైనా కమల వికాసమే లక్ష్యంగా.. 2014లో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పక్కా స్కెచ్ తో పనిచేస్తున్నారు బీజేపీ పెద్దలు.
BRS Water War : కృష్ణా, గోదావరి జలాల వినియోగం విషయంలో ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిని తప్పుపడుతూ.. నీటి పోరు యాత్రలకు సిద్ధమవుతోంది.
ఎన్డీయే కూటమి 400కు పైగాస్థానాల్లో గెలుపొందగలదన్న ప్రధాని ధీమాకు ఇదే కారణమన్నది రాజకీయవిశ్లేషకుల అంచనా.
తెలంగాణతో తమ బంధం విడదీయరానిదని పేర్కొన్నారు. ప్రజల కోసం తాము పని చేస్తూనే ఉంటామని పేర్కొన్నారు.
మాజీ ఉప ప్రధాని, మాజీ బీజేపీ అధ్యక్షుడు అద్వానీ నవంబర్ 8న 96వ ఏట అడుగుపెట్టారు. ప్రధాని మోదీ అద్వానీ నివాసానికి వెళ్లి ఆయన పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసినట్లు ట్విట్టర్ లో ఒక పోస్ట్లో తెలిపారు.
అప్పుడు అయోధ్య రామ మందిరం పేరు చెప్పి ఓట్లు అడిగారు.. ఇప్పుడు బీసీ ఓట్ల పేరు చెప్పి ఓట్లు అడుగుతున్నారు అని పేర్కొన్నారు.