Home » MUMBAI INDIANS
చేధనలో విఫలమైన చెన్నై.. ముంబై చేతిలో సొంతగడ్డపై చిత్తుగా ఓడింది. 156 పరుగుల లక్ష్య చేధనకు దిగిన చెన్నైను కట్టడి చేసిన ముంబై 46 పరుగుల తేడాతో గెలిచింది. నిర్ణీత ఓవర్లు పూర్తయ్యేసరికి చెన్నై 10 వికెట్లు కోల్పోయి 109పరుగులు మాత్రమే చేయగలిగింది. టీంలో
సొంతగడ్డపై చెన్నై సూపర్ కింగ్స్కు ముంబై ఇండియన్స్ నామమాత్రపు టార్గెట్నే ఇచ్చింది. ముంబై ఇండియన్స్ 4 వికెట్లు నష్టపోయి 155 పరుగులు బాదింది. ఓపెనర్గా దిగిన ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ (67; 48బంతుల్లో 6ఫోర్లు, 3సిక్సులు)తో హై స్కోరర్గా న�
ఐపీఎల్ 2019లో భాగంగా ధోనీ సేన.. రోహిత్ జట్ల మధ్య చిదంబరం స్టేడియం వేదికగా మ్యాచ్ జరుగుతుంది. లీగ్లో జరుగుతోన్న 44వ మ్యాచ్లో చెన్నై టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. ధోనీ ఈ మ్యాచ్ కు అందుబాటులో లేకపోవడంతో రైనా కెప్టెన్సీ వహించనున్నాడు. ఈ సీజన్ల�
చేధనలో అదరగొట్టిన రాజస్థాన్ రాయల్స్ 5వికెట్ల తేడాతో గెలుపొందింది. స్టీవ్ స్మిత్ నేతృత్వంలో ఐపీఎల్ 12లో ఆడిన తొలి మ్యాచ్లోనే విజయాన్ని ముద్దాడింది. 162 పరుగుల లక్ష్య చేధనలో భాగంగా బరిలోకి దిగిన స్మిత్.. కెప్టెన్ ఇన్నింగ్స్తో బాధ్యతాయుతంగా ఆడ
రాజస్థాన్ వేదికగా జరిగిన మ్యాచ్లో ముంబైను రాజస్థాన్ ఘోరంగా కట్టడి చేసింది. ఆరంభం నుంచి ముంబైపై ఒత్తిడి పెంచి స్కోరు బోర్డుకు కళ్లెం వేసింది. ఈ క్రమంలో 20 ఓవర్లు పూర్తయ్యేసరికి 5వికెట్లు నష్టపోయి 161పరుగులు చేయగలిగింది. Also Read : BCCI విలక్షణ తీర్
రాజస్థాన్ వేదికగా జరుగుతోన్న మ్యాచ్లో కీలక మార్పులు చేసుకుని రాజస్థాన్ రాయల్స్.. ముంబై ఇండియన్స్ తో తలపడేందుకు సిద్ధమైంది. ఈ క్రమంలో టాస్ గెలిచిన రాజస్థాన్ ఫీల్డింగ్ ఎంచుకుంది. ఢిల్లీ క్యాపిట్సల్స్ విజయం సాధించిన ముంబై ఇండియన్స్ ఈ మ్యాచ్
ముంబై ఇండియన్స్ ఆల్ రౌండర్ కృనాల్ పాండ్యా తన తమ్ముడు హార్దిక్ పాండ్యా బ్రేక్ తర్వాత చాలా బెటర్ అయ్యాడంటున్నాడు. వరల్డ్ కప్కు ముందు తన తమ్ముడు ఇలా నైపుణ్యం సాధించడం శుభపరిణామం అన్నాడు. కాఫీ విత్ కరణ్ టీవీ షోలో అసభ్యకర వ్యాఖ్యలు చేసిన పాండ్య
ఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్లా వేదికగా ముంబై ఇండియన్స్తో జరిగిన మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ చిత్తుగా ఓడిపోయింది. ముంబై చేతిలో 40 పరుగుల తేడాతో ఓటమిని చవిచూసింది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ముంబై ఇండియన్స్ ఇన్నింగ్స్లో ఓ �
ముంబై బ్యాట్స్ మెన్ నిర్దేశించిన టార్గెట్ చేధించలేని ఢిల్లీ.. మరో పరాజయాన్ని మూటగట్టుకుంది. లక్ష్యం అందుకోవడానికి ఇంకా 40 పరుగులు మిగిలి ఉన్నప్పటికీ ఆల్ అవుట్ కావడంతో ఓటమిని తప్పించుకోలేకపోయింది. 169 పరుగుల లక్ష్య చేధనకు బరిలోకి దిగిన ఓపె
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ముంబై ఇండియన్స్ 5 వికెట్లు నష్టపోయి ఢిల్లీకి 169 పరుగుల టార్గెట్ నిర్దేశించారు.