Home » NIA
Bengaluru Cafe Blast Suspect : బెంగళూరు రామేశ్వరం కేఫ్లో బాంబు పెట్టిన అనుమానితుడికి సంబంధించిన ఫొటోలను ఎన్ఐఏ విడుదల చేసింది. ఈ ఫొటోలో ఉన్న వ్యక్తి గుర్తించి పట్టించినవారికి రూ.10 లక్షల రివార్డును ప్రకటించింది.
కేసుల్లో ట్రయల్ పూర్తయ్యే అవకాశం లేనపుడు బెయిల్ ఇవ్వాలని గతంలో సుప్రీంకోర్టు త్రిసభ్య ధర్మాసనం యూనియన్ ఆఫ్ ఇండియా వర్సస్ ముజీబ్ కేసులో తీర్పు ఇచ్చిందని నిందితుడు జనుపల్లి శ్రీనివాసరావు తరపు న్యాయవాది పాలేటి మహేష్ తెలిపారు.
భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా కిలాఫత్ ఐడియాలజీని వాప్తి చేసేందుకు ఉగ్రవాదులు కుట్ర పన్నారు. ఒక గ్రూపుగా ఏర్పడి స్థానిక యువతను ఉగ్రవాదులు చేర్చుకుంటున్నారు.
సల్మాన్ ఇంట్లో ఎలక్ట్రానిక్ పరికరాలు, హార్డ్ డిస్క్ తో పాటు పలు కీలక పత్రాలను ఎన్ఐఏ స్వాధీనం చేసుకుంది. హైదరాబాద్, భోపాల్ లో ఉగ్ర కుట్రలకు ప్లాన్ చేసిన కేసులో ఇప్పటికే 17 మందిని ఎన్ఐఏ అరెస్టు చేసింది.
విశాఖపట్నంలోని నేవల్ డాక్యార్డ్లో ఈఏసీగా పనిచేస్తున్న ఆకాశ్ సోలంకి నౌకాదళానికి చెందిన యుద్ధనౌకలు, జలాంతర్గాములకు సంబంధించిన..
Kurasala Kannababu: అలిపిరిలో దాడిని చంద్రబాబే చేయించుకున్నారని మేము ఎప్పుడైనా అన్నామా? అంత పదునైన కత్తితో దాడి చేస్తే ఎగతాళిగా మాట్లాడతారా?
Perni Nani : చంద్రబాబుకి ఎక్కడికక్కడ స్లీపర్ సెల్స్ పని చేస్తున్నారు. ఆ స్లీపర్ సెల్స్ NIA, CBI లను కూడా మ్యానేజ్ చేస్తూ ఉంటారు.
ఎయిర్ పోర్టులో జగన్పై జరిగిన దాడి వాస్తవం అని, కానీ, ఎన్ఐఏ రిపోర్ట్ను కొన్ని వార్తా సంస్థలు వక్రీకరిస్తున్నాయని ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు.
ఎన్ఐఏ తెలిపిన వివరాల ప్రకారం.. ఇండోర్కు చెందిన సర్ఫరాజ్ మెమోన్ చైనా, పాకిస్తాన్, హాంకాంగ్ వంటి దేశాల్లో శిక్షణ పొందాడు. అతడు ఉగ్ర కార్యకలాపాలకు పాల్పడగలడు. చాలా ప్రమాదకారి. అతడు ఇటీవల ముంబై చేరుకున్నాడు. అందువల్ల అతడి విషయంలో అప్రమత్తంగా ఉం�
గతంలో పీఎఫ్ఐ సంస్థపై దృష్టిపెట్టి పలువురిని అరెస్టు చేసిన ఎన్ఐఏ ఇప్పుడు ఖలిస్తాన్ ఉగ్రవాద సంస్థపై దృష్టి సారించింది. దేశవ్యాప్తంగా సంస్థ నెట్వర్క్పై దాడి చేసింది. ఎనిమిది రాష్ట్రాల్లోని 76 స్థావరాలపై దాడి చేసిన ఎన్ఐఏ ఆరుగురిని అదుపులోక�