Home » nizamabad
నందిపేటలో ఎన్ మార్ట్ సూపర్ మార్కెట్ నిర్లక్ష్యంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మృతి చెందిన పాప కుంటుబానికి న్యాయం చేయాల్సిందేనని గ్రామస్తులు డిమాండ్ చేశారు.
నిజామాబాద్ పర్యటనలో భాగంగా రూ.8 వేల 21 కోట్ల అభివృద్ధి పనులకు ప్రధాని శంకుస్థాపన చేయనున్నారు. రూ.6 వేల కోట్లతో 800 మెగావాట్ల రామగుండం ఎన్టీపీసీ ప్రాజెక్టును ప్రారంభించనున్న ప్రధాని రూ.1300 కోట్లతో 493 బస్తీ దవాఖానాలు, క్రిటికల్ కేర్ సెంటర్లను ప్రారం�
తెలంగాణ రాష్ట్రంలోని నిజామాబాద్ అమ్మాయి నిఖత్ జరీన్ ఆసియా బాక్సింగ్ క్రీడల్లో కాంస్య పతకాన్ని సాధించింది. ప్రపంచ ఛాంపియన్గా ఉన్న నిఖత్ జరీన్ తన 19వ ఆసియా బాక్సింగ్ క్రీడల పోటీల్లో కాంస్య పతకంతో సరిపెట్టుకుంది....
ఐదేళ్లుగా ఇరువురు ప్రేమించుకుంటున్నారని పేర్కొన్నారు. కొంతకాలంగా ఇద్దరి మధ్య మనస్పర్ధలు వచ్చాయని చెప్పారు. నిందితుడిని తేజశ్రీ దూరంగా పెట్టారని తెలిపారు.
ఎల్బీనగర్ లో గెలిచి శ్రీకాంతాచారికి నివాళి అర్పిస్తామన్నారు. ఎన్నికల సమయంలో బీసీ నేతలపై ఇలాంటివి చేయడం సహజం అన్నారాయన. Madhu Goud Yaskhi - LB Nagar
కేటీఆర్ ఇంటికి వస్తానని 2022-23 బడ్జెట్ పై చర్చకు సిద్ధమా అని ఛాలెంజ్ చేశారు. తాను గృహలక్ష్మికి డబ్బులు కేటాయించలేదని నిరూపిస్తానని, విడుదల చేసినట్లు నిరూపిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటానని చెప్పారు. ప్రజలు కేసీఆర్, కేటీఆర్ లను నమ్మడం లేదన్నార�
జలాశయాలకు వరద నీరు చేరుతోంది. వరద నీరుతో జలాశయాలు జలకళ సంతరించుకున్నాయి. వాగులు, వంకలు పొంగుతున్నాయి. తాలిపేరు ప్రాజెక్టుకు వరద నీరు పోటెత్తడంతో అన్ని గేట్లు ఎత్తివేత వేశారు.
బోధన్ బీఆర్ఎస్ నేత శరత్ రెడ్డి, ఎంఐఎం నేతలు కలిసి తనపై కుట్రలు చేస్తున్నారని.. వీరిపై పీడీ యాక్టు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.
Nizamabad : నగరంలోని ప్రముఖ కార్ల కంపెనీల షో రూమ్ లలో వరుస చోరీలు చేశారు. మారుతి నెక్సా, వరుణ్ మోటార్స్, ప్రకాశ్ హ్యుందాయ్, టాటా మోటర్స్ షో రూమ్ లతో పాటు మహీంద్ర మోటర్స్ షో రూమ్ లో చోరీకి పాల్పడ్డారు.
ఏసీబీ, విజిలెన్స్ బృందం బుధవారం కూడా తనిఖీలు చేపట్టనున్నారు. యూనివర్సిటీ రెండేళ్ల బ్యాంక్ లావాదేవీలపై అధికారులు దృష్టి పెట్టనున్నారు.