Home » Parliament Elections 2024
తెలంగాణలో మొత్తం 17 పార్లెమెంట్ స్థానాలు ఉంటే.. 309 మంది దరఖాస్తు చేసుకున్నారు. దరఖాస్తు చేసుకున్న వారితో పాటు చేసుకోని బలమైన నాయకుల పేర్లు కూడా పీఈసీలో చర్చించారు.
ఫిబ్రవరి 3 వరకు దరఖాస్తుల స్వీకరణ కొనసాగనుంది. అప్లికేషన్ల స్వీకరణ కోసం గాంధీభవన్ లో ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేశారు.
తెలంగాణలో 17 పార్లమెంట్ స్థానాలకు అభ్యర్థులుగా కాంగ్రెస్ ఆశావహుల నుంచి 187 దరఖాస్తులు వచ్చాయి. పార్లమెంట్ వారీగా డీసీసీల నుంచి వచ్చిన దరఖాస్తులు
కరీంనగర్ లో మధ్యాహ్నం ఒంటి గంటకు కరీంనగర్, వరంగల్, మహబూబాబాద్, పెద్దపల్లి పార్లమెంట్ బూత్ స్థాయి కార్యకర్తలతో అమిత్ షా సమావేశం అవుతారు.
ఇంతకీ సిట్టింగుల్లో సీట్లు దక్కించుకునే వారు ఎవరు? గల్లంతు అయ్యేది ఎవరికి? కొత్తగా లోక్ సభ బరిలో దిగే ఛాన్స్ ఎవరికి దక్కబోతోంది? దీనిపై 10టీవీ ఎక్స్ క్లూజివ్ రిపోర్టు..
సొంతంగానే కనీసం 271 కంటే ఎక్కువ సీట్లు సాధించి, స్వతంత్రంగా మళ్లీ అధికారం చేపట్టనుందా? లేదా గత ఎన్నికల్లో లాగా, మళ్లీ 300కి పైగా స్థానాలను గెల్చుకోగలుగుతుందా ?
రాష్ట్రంలోని 17 పార్లమెంటు స్థానాల్లో 14 స్థానాల్లో గెలవాలని కాంగ్రెస్ పార్టీ టార్గెట్ గా పెట్టుకుంది. ఇప్పటికే పార్లమెంటు స్థానాల వారీగా మంత్రులకు, సీనియర్లకు బాధ్యతలు కేటాయించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం.. 420 హామీల్లో ఇప్పటికే కొన్నింటిపైన తప్పించుకునే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. నిరుద్యోగ భృతి హామీ ఇవ్వనేలేదని అసెంబ్లీ వేదికగా భట్టి విక్రమార్క అబద్దమాడారని మండిపడ్డారు.
పార్లమెంటు ఎన్నికల్లో రెట్టింపు ఉత్సాహంతో పని చేయాలని నేతలకు సూచించారు సీఎం రేవంత్ రెడ్డి. అసెంబ్లీ ఎన్నికల్లో కంటే ఎక్కువ ఓట్లు సాధించేలా కృషి చేయాలని నేతలకు దిశానిర్దేశం చేశారు.
ఓటమి గుణపాఠంతో లోటుపాట్లను సవరించుకొని పార్లమెంట్ ఎన్నికలకు సిద్ధమవుతామని ఈ సందర్భంగా ప్రకటించారు కేటీఆర్.