Home » Peddireddy Ramachandra reddy
ఎన్నికల విజయం తర్వాత టీడీపీ దూకుడుగా ఉంటే.. తమ నాయకులు ముఖం చూపకపోవడం వల్ల... అధికార పార్టీకి టార్గెట్ అవుతున్నామని వాపోతున్నారు కార్యకర్తలు.
పుంగనూరులో ఇక నుంచి తండ్రీ కొడుకుల ఆటలు సాగవని, వారు ఎంత మోసగాళ్లో ప్రజలకు తెలిసిందన్నారు పుంగనూరు టీడీపీ ఇంచార్జ్ చల్లాబాబు.
ఇప్పటికీ ఏడు సార్లు ఎమ్మెల్యేగా, పలుమార్లు మంత్రిగా పనిచేసిన పెద్దిరెడ్డి పొలిటికల్ కెరీర్లో ఎప్పుడూ ఇటువంటి పరిస్థితిని ఎదుర్కోలేదంటున్నారు.
ఈ పరిణామాలను గమనిస్తున్న వైసీపీ నేతలు..... పైకి ధీమాగా కనిపిస్తున్నా.... ప్రభుత్వంలో ఏం జరుగుతుందో తెలుసుకునే పనిలో బిజీగా ఉన్నారంటున్నారు. దీంతో ప్రభుత్వం తయారు చేస్తున్న శ్వేతపత్రాల్లో ఏం ఉంటుందనే అంశంపై ఉత్కంఠ పెరిగిపోతోంది.
4వ తేదీన ఎన్నికల ఫలితాల తర్వాత మీ ముఖాలు ఎక్కడ పెట్టుకుంటారో చూడాలి.
అనంతరం ఆమెను టీడీపీ పుంగనూరు ఇన్చార్జి బాధ్యతల నుంచి తప్పించారు. దీంతో..
బాబు టార్గెట్ పెట్టుకున్న లక్ష ఓట్ల మెజార్టీ సాధిస్తారా? లేక గత రెండు ఎన్నికల్లోనూ గట్టి పోటీనిచ్చిన వైసీపీ ఈ సారి మరింత పట్టుబిగిస్తుందా? అనేది ఉత్కంఠ రేపుతోంది.
చంద్రబాబుతో పాటు కిరణ్ కుమార్ రెడ్డి కూడా తమకు శత్రువేనని పెద్దిరెడ్డి చెప్పారు.
Peddireddy Ramachandra Reddy: చంద్రబాబు ఇస్తున్న హామీలను నెరవేర్చాలంటే రాష్ట్రానికి అదనంగా..
Peddireddy Ramachandra Reddy: బాబు వస్తే జాబు వస్తుందని చెప్పారని, అధికారంలోకి రాగానే రెండు లక్షల కాంట్రాక్ట్ ఉద్యోగులను తొలగించారని అన్నారు.