Home » perni nani
మాజీ మంత్రి పేర్ని నాని కుటుంబ సభ్యుల పేరుతో నిర్మాణం చేసిన గోడౌన్ నుంచి ప్రజా పంపిణీ వ్యవస్థకు చెందిన పౌర సరఫరాల సంస్థ బియ్యం భారీగా గల్లంతైనట్లు సివిల్ సప్లయ్ అధికారులు గుర్తించిన విషయం తెలిసిందే.
మానస తేజ అకౌంట్ నుంచి పేర్ని నాని సతీమణి జయసుధ అకౌంట్కు నగదు బదిలీ అయినట్టు కనుగొన్నారు.
జాయింట్ కలెక్టర్ ఇచ్చిన నోటీసును రద్దు చేయాలని మోషన్ పిటిషన్ వేశారు.
అధికారంలో ఉన్నప్పుడు బూతులు తిట్టారు.. ఇప్పుడు నీతులు చెబితే ఎలా..? అంటూ ప్రశ్నించిన పవన్.. చట్టం ప్రకారం ఆ కేసులో చర్యలు ఉంటాయని అన్నారు.
ఇప్పటికే గోడౌన్ లో 7వేల 577 బస్తాల రేషన్ బియ్యం మాయమైనట్లు కేసు నమోదు చేశారు పోలీసులు.
మాజీ మంత్రి, వైసీపీ నేత పేర్ని నానిపై అనంతపురం జిల్లా తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.
వైసీపీ హయాంలో అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్రలను ఇబ్బందులు పెట్టారు. పవన్ కల్యాణ్ ను ఎన్ని మాటలు అన్నారో మర్చిపోయావా ..
గోడౌన్ లో స్టాక్ తగ్గిందని సిబ్బంది చెప్తే మాకు తెలిసింది. తెలియగానే జాయిన్ కలెక్టర్ దృష్టికి విషయాన్ని తీసుకెళ్లాం. టెక్నికల్ గా మా తప్పు లేకపోయినా నైతికంగా బాధ్యత వహిస్తూ తగ్గిన బియ్యానికి డబ్బులు ..
ఈ కేసు విచారణపై ఎవరికీ అపోహలు అవసరం లేదని కృష్ణా జిల్లా ఎస్పీ గంగాధర్ వెల్లడించారు.