Home » RCB vs PBKS
ఐపీఎల్ 2025 ఫైనల్ మ్యాచ్ సందర్భంగా మీడియా సమావేశంలో ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్ మాట్లాడాడు. ఈ క్రమంలో విరాట్ కోహ్లీ గురించి కీలక కామెంట్స్ చేశాడు.
2023 ఐపీఎల్ సీజన్ లో ఫైనల్ మ్యాచ్ సైతం అహ్మదాబాద్ లోనే జరిగింది. ఆ సమయంలోనూ ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ కు వర్షం ఆటంకం కలిగించింది.
చిన్నస్వామి వేదికగా పంజాబ్ కింగ్స్తో జరిగిన మ్యాచ్లో కోహ్లీ విఫలం అయ్యాడు.
ఐపీఎల్ 2025 సీజన్లో రాయల్ ఛాలెంజర్స్ ప్రయాణం పడుతూ లేస్తూ సాగులోంది.
హాఫ్ సెంచరీతో రాయల్ ఛాలెంజర్స్ పరువు కాపాడిన టిమ్ డేవిడ్ పై ప్రస్తుతం ప్రశంసల వర్షం కురుస్తోంది.
ఐపీఎల్ ఆరంభం నుంచి ఆడుతున్న అతి కొద్ది మంది ఆటగాళ్లలో విరాట్ కోహ్లీ ఒకడు.
అర్షదీప్ ను పంజాబ్ కింగ్స్ యాజమాన్యం ఈ సీజన్ మెగా వేలానికి ముందు వదిలేసింది. అయితే, వేలంలో అతన్ని తిరిగి రూ.18కోట్లు పెట్టి దక్కించుకుంది.
సొంతగడ్డపై జరిగిన మ్యాచ్ లో పంజాబ్ జట్టుపై ఓటమి అనంతరం ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటీదార్ మాట్లాడుతూ కీలక కామెంట్స్ చేశాడు.
శుక్రవారం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో పంజాబ్ కింగ్స్ తలపడనుంది. ఈ మ్యాచ్కు వర్షం ముప్పు పొంచి ఉంది.
డుప్లెసిస్ టీమ్ లో ఉండగా కోహ్లికి సారథ్య బాధ్యతలు అప్పజెప్పడం ఏంటని అనుకుంటున్నారు?