Home » rcb
ఆదివారం గుజరాత్ టైటాన్స్ పై చెన్నై సూపర్ కింగ్స్ విజయం సాధించడంతో టాప్-2 రేసు మరింత ఉత్కంఠగా మారింది.
నాలుగు జట్లు లీగ్ దశ ముగిసే సరికి టాప్-2లో నిలిచేందుకు తీవ్రంగా పోటీపడుతున్నాయి.
ఐపీఎల్ 2025 సీజన్లో కీలక మైన ప్లేఆఫ్స్కు ముందు ఆర్సీబీకీ శుభవార్త ఇది.
గుజరాత్కు లక్నో, ఆర్సీబీకి సన్రైజర్స్ లు షాక్ ఇవ్వగా తాజాగా పంజాబ్కు ఢిల్లీ గట్టి షాక్ ఇచ్చింది.
పంజాబ్కు అదృష్టం కలిసి వచ్చింది. ఒక్క మ్యాచ్ ఆడకుండానే భారీ ప్రయోజనం పొందింది.
ప్రస్తుతం ఆర్సీబీ పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో ఉంది.
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు స్టార్ ఆల్రౌండర్ కృనాల్ పాండ్యా శుక్రవారం సన్రైజర్స్ హైదరాబాద్తో జరిగిన మ్యాచ్లో హిట్ వికెట్గా పెవిలియన్కు చేరుకున్నాడు.
పరుగుల యంత్రం, రికార్డుల రారాజు విరాట్ కోహ్లీ అరుదైన ఘనత సాధించాడు.
సన్ రైజర్స్ హైదరాబాద్ తో మ్యాచ్ అనంతరం ఆర్సీబీ కెప్టెన్ జితేశ్ శర్మ మాట్లాడారు.
ఐపీఎల్-2025 సీజన్లో గుజరాత్, బెంగళూరు, పంజాబ్, ముంబై జట్లు ప్లే ఆఫ్స్ కు చేరుకున్నాయి. ఈ నాలుగు జట్లు పాయింట్ల పట్టికలో మొదటి రెండు స్థానాల కోసం పోటీపడుతున్నాయి.