రిలయన్స్ జియో (Reliance Jio), ఎయిర్టెల్ (Airtel), వోడాఫోన్-ఐడియా (Vodafone idea)తో సహా టెలికాం ఆపరేటర్లను సిమ్ మార్పిడి (SIM Exchange) లేదా అప్గ్రేడ్ ప్రక్రియలో SMS సౌకర్యాన్ని (ఇన్కమింగ్, అవుట్గోయింగ్ రెండూ) నిలిపివేయాలని DoT ఆదేశించింది.
FIFA World Cup 2022 Plans : భారతీయ టెలికాం ఆపరేటర్ జియో ఐదు కొత్త, ప్రత్యేకమైన ఫుట్బాల్ ప్రపంచ కప్ అంతర్జాతీయ రోమింగ్ ప్లాన్లను ప్రారంభించింది. ఈ ప్లాన్లు ఖతార్, యూఏఈ, సౌదీ అరేబియాలో కనెక్టివిటీని అందించేందుకు యూజర్లకు అనుమతిస్తుంది.
Jio-Airtel 5G : ప్రముఖ దేశీయ టెలికం దిగ్గజాలు రిలయన్స్ జియో (Reliance) భారతీ ఎయిర్టెల్ (Airtel) 5G సర్వీసులు మరిన్ని భారతీయ నగరాలకు అందుబాటులోకి రానున్నాయి. టెలికాం కంపెనీలు 5G సర్వీసులను కొత్త నగరాలకు క్రమంగా 5G సపోర్టును విస్తరిస్తున్నాయి.
5G India Rollout : భారత్లోని కొన్ని నగరాల్లో అక్టోబర్ ప్రారంభంలో 5G సర్వీసులు అందుబాటులోకి వచ్చాయి. రాబోయే నెలల్లో మరిన్ని ప్రాంతాల్లోకి 5G సర్వీసులు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. మార్చి 2023 నాటికి ఒడిశాలోని కనీసం 4 నగరాలు 5G సర్వీసులు ర
Reliance Jio : ప్రముఖ టెలికం దిగ్గజం రిలయన్స్ జియో (Reliance Jio) పోర్ట్ఫోలియో నుంచి కొన్ని ప్రీపెయిడ్ ప్లాన్లను పూర్తిగా తొలగించినట్లు కనిపిస్తోంది.
Port to Airtel : మీకు రిలయన్స్ జియో (Reliance Jio) లేదా వోడాఫోన్ నంబర్ (Vodafone) ఉందా? అయితే మీ ఫోన్ నెంబర్ మార్చకుండానే ఎయిర్టెల్ (Airtel)కు మారాలనుకుంటున్నారా?
BSNL offer 5G Plans : భారత్లో రెండు ప్రధాన టెలికాం ఆపరేటర్లు ఎయిర్టెల్ (Airtel), రిలయన్స్ జియో (Reliance Jio) 5G సర్వీసులను ప్రారంభించారు. ప్రభుత్వ టెలికం రంగ సంస్థ BSNL ఇప్పుడు స్వదేశీ టెక్నికల్ ఉపయోగించి 4Gని లాంచ్ చేసేందుకు రెడీ అవుతుంది.
తక్కువ ధరలోనే జియో ఫోన్ తీసుకొచ్చిన రిలయన్స్ సంస్థ త్వరలో ల్యాప్టాప్ను కూడా మార్కెట్లోకి తీసుకురానుంది. దీని ధర రూ.15,000 వరకు ఉండొచ్చు. మరికొద్ది నెలల్లోనే ఈ ల్యాప్టాప్ విడుదల కానుంది.
5G Launch in India : భారతదేశంలో 5G సర్వీసులు (5G Services In India) ప్రారంభమయ్యాయి. ఈరోజు (శనివారం) జరిగిన ఇండియా మొబైల్ కాంగ్రెస్ (IMC) 2022 ఈవెంట్లో దేశీయ రెండు అతిపెద్ద టెలికాం ఆపరేటర్లు, రిలయన్స్ జియో (Reliance Jio), ఎయిర్టెల్ (Airtel) తమ 5G సర్వీసులను ప్రారంభించాయి.
5G is Official in India : ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న 5G నెట్వర్క్ భారత్లోకి ఎంట్రీ ఇచ్చింది. భారత మార్కెట్లో 5G సర్వీసులు అధికారికంగా అందుబాటులోకి వచ్చేశాయి. దేశంలో శనివారం (అక్టోబర్ 1న) జరిగిన ఇండియా మొబైల్ కాంగ్రెస్ (IMC) 2022 ఈవెంట్లో 5G సర్వీసులను ప్రధాని నరే