Home » Students
తెలంగాణ లో కరోనా(కోవిడ్-19) పాజిటివ్ కేసు నమోదయిన నేపథ్యంలో వైరస్ విస్తరించకుండా తెలంగాణ విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా బుధవారం నుంచి ఇంటర్ పరీక్షలు ప్రారంభ మయ్యాయి. విద్యార్ధుల శ్రేయస్సు దృష్టిలో ఉంచుకుని ఇంటర్ వ�
స్టూడెంట్స్ వీధి రౌడీళ్లా మారారు…నడి రోడ్డుపై ఘర్షణకు దిగి నానా రచ్చే చేశారు. శ్రీకాకుళం జిల్లా పాలకొండ పట్టణంలోని తమ్మినాయుడు కాలేజీకి చెందిన ఇంటర్ సెకండ్ ఇయర్ విద్యార్థులు…ఫస్ట్ ఇయర్ విద్యార్థులపై విచక్షణా రహితంగా దాడికి పాల్పడ్�
స్కాట్లాండ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మహిళల మెరుగైన ఆరోగ్యానికి పెద్ద పీట వేసింది. దేశవ్యాప్తంగా మహిళలందరికి శానిటరీ ఉత్పత్తులు ఉచితంగా ఇవ్వాలని స్కాట్లాండ్
ఢిల్లీ ప్రభుత్వ పాఠశాలల్లోని తరగతి గదుల్లో సీసీటీవీ కెమెరాలు పెట్టాలని నిర్ణయించిన ఢిల్లీ ప్రభుత్వానికి మెట్టికాయలు వేయాలని, తరగతి గదుల్లో సీసీటీవీ కెమెరాలు పెట్టడాన్ని వ్యతిరేకిస్తూ ఢిల్లీ హైకోర్టులో ఓ పిటిషన్ దాఖలు అయింది. క్లాస్ రూమ�
స్కూల్లో టీచర్లు ఏం చేయాలి? పాఠాలు చెప్పాలి. పాఠాలతో పాటు మంచి మాటలు చెప్పాలి. కానీ ఓ స్కూల్లో మాత్రం టీచర్లు విద్యార్ధులకు విద్యాబుద్ధులు చెప్పటం పక్కనపెట్టేశారు. మరి ఏం చేస్తున్నారో తెలుసా? గానా బజానా మొదలుపెట్టారు. విద్యార్థులతో కలిసి �
పంజాబ్ రాష్ట్రంలో ఘోర ప్రమాదం జరిగింది. స్కూల్ వ్యాన్ లో మంటలు చెలరేగాయి. ఈ మంటల్లో చిక్కుకుని నలుగురు విద్యార్థులు మృతి చెందారు. 8మంది గాయపడ్డారు. మంటల్లో
తెలంగాణ రాష్ట్రంలో ఇంజనీరింగ్ విద్యపై విద్యార్థులు ఆసక్తి చూపటం లేదు. ప్రస్తుతం ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా ఉన్న కోర్సులకే తల్లిదండ్రులు, విద్యార్థులు ప్రాధాన్యం ఇస్తున్నారు.
జగిత్యాల జిల్లా ధర్మపురిలో విషాదం చోటు చేసుకుంది. అంగన్ వాడీ కేంద్రంలో నులిపురుగు నివారణ టాబ్లెట్లు పంపిణీ చేశారు. ఇది వేసుకున్న కాసేపటికే.. ఫిట్స్ వచ్చి ఓ చిన్నారి
ఎంతో ఓపిక, సహనంతో ఉండాల్సిన టీచర్లు ఆగ్రహంతో రగిలిపోతున్నారు. టీచింగ్ అంటే..పాఠాలు చెప్పడం మాత్రమే కాదు..పిల్లలతో పాటు కలిసి జీవించడం. వారిని అర్థం చేసుకోవడం..వారిలో ఒకరుగా మెలగడం. కానీ కొంతమంది టీచర్లకు ఓపిక అసలు ఉండడం లేదు. స్కూల్కు ఆలస్యం�
ఢిల్లీలోని జామియా మిల్లియా ఇస్లామియా(jamia millia islamia) యూనివర్సిటీలో మరోసారి కాల్పులు జరిగాయి. యూనివర్సిటీ 5 వ నెంబర్ గేట్ దగ్గర కాల్పులు చోటు