Home » Tirumala Laddu controversy
సీఎం చంద్రబాబు నాయుడు ట్విటర్ వేదికగా వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి పలు ప్రశ్నలు సంధించారు.
తిరుమల లడ్డూ వివాదంపై కేంద్రం ఇప్పటికే జోక్యం చేసుకోవడం జరిగింది. కేంద్ర ఆరోగ్య శాఖ.. ఏపీ సర్కార్ ను నివేదిక కోరడం జరిగింది.
లడ్డూ ప్రసాదం అసలు కలుషితమైందా? లేదా? అందులో జంతువుల కొవ్వు కలిసిందా? లేదా? శ్రీవారి భక్తుల మనోభావాలు దెబ్బతింటున్నాయి.
దుర్మార్గమైన కలుషిత ప్రచారంతో కోట్లాది మంది భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయి.
తిరుమల శ్రీవారి ఆలయంలో శాంతిహోమం ప్రారంభమైంది. ఆలయంలోని యాగశాలలో ఆగమ పండితులు, అర్చకులు హోమం నిర్వహిస్తున్నారు.
భవిష్యత్తుల్లో ఇలాంటివి జరక్కుండా ఏమేం చేయాలో అవన్నీ చేస్తాం. కాంప్రమైజ్ అయ్యే ప్రసక్తే లేదు.
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గుంటూరు జిల్లా నంబూరులోని శ్రీ దశావతార వేంకటేశ్వర స్వామి వారి దివ్యక్షేత్రంలో స్వామివారికి పూజలు నిర్వహించి ప్రాయశ్చిత్త దీక్ష తీసుకున్నారు.
అధికారంలో ఉండగా, చేసింది చెప్పుకోలేకపోయామని చెబుతున్న కేతిరెడ్డి ఏ పనులు చేశారో చెబితే ఇప్పటికైనా తెలుస్తుంది కదా? అంటూ నిలదీస్తున్నారు నెటిజనం.
వెంకన్న లడ్డూ ప్రసాదాన్ని కల్తీ చేసిన ఏ ఒక్కరినీ వదిలిపెట్టేది లేదని కూటమి నేతలు తేల్చి చెబుతున్నారు.
శ్రీవారి ఆలయంలోనే యాగం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.