Home » Tirupati
అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని టీటీడీ ఈవో శ్యామల రావు ఆదేశించారు.
ఈ నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం అప్రమత్తమైంది.
బ్రహ్మోత్సవాల్లో భాగంగా జరిగే స్వామి వారి పెదశేష వాహన సేవలో సీఎం చంద్రబాబు పాల్గొంటారు.
తిరుమలకు జగన్ రావడంలో తప్పు లేదు. తిరుమల వచ్చినప్పుడు ఆలయ నిబంధనల ప్రకారం అనమతస్తులు.. ఒక డిక్లరేషన్ ఇవ్వాలి.
జగన్ ఎప్పుడు తిరుమలకు వచ్చినా ఫ్యామిలీతో రారు. భార్య పిల్లలతో రారు. ఒక్కరే వస్తారు. ఏ రోజు కూడా డిక్లరేషన్ పై సంతకం పెట్టలేదు.
స్వామి వారి పవిత్రతను దెబ్బతీసే విధంగా, కోట్లాది మంది హిందువుల మనోభావాలు గాయపడే విధంగా, బాధ పడే విధంగా వ్యవహరించిన జగన్..
తిరుపతి లడ్డూ కల్తీ ఘటనపై సినీ నటుడు ప్రకాశ్ రాజ్ వ్యాఖ్యలపై స్పందించారు.
నేను హిందూ దేవాలయంలో అపవిత్రత గురించి మాట్లాడాను. ఇందులో ప్రకాశ్ రాజ్ కు సంబంధం ఏమిటి. నేను వేరొక మతాన్ని నిందిచానా..? ఇస్లాం, క్రిస్టియన్ మతాల గురించి ఏమైనా తప్పుగా మాట్లాడానా?
Tirumala Laddu Row : తిరుమల లడ్డూ ప్రసాదం గురించి సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై వైసీపీ నేతలు తీవ్రంగా స్పందిస్తున్నారు. సీఎం చంద్రబాబు దివ్య క్షేత్రం తిరుమల పవిత్రతను, వందల కోట్ల మంది హిందువుల విశ్వాసాలను దారుణంగా దెబ్బతీసి పెద్ద పాపమే చేశారని వైవీ �
వీరికి సెక్యూరిటీగా 10 మంది వరకు సిబ్బంది కూడా వెంట ఉన్నారు. భక్తులు, ఉద్యోగులు వీరిని ఆశ్చర్యంగా చూస్తుండి పోయారు.