Home » Tirupati
పండగ పూట తిరుపతిలో మంచు ఫ్యామిలీ వివాదంతో హైడ్రామా నెలకొంది.
టీమ్ఇండియా క్రికెటర్, తెలుగు కుర్రాడు నితీశ్ కుమార్ రెడ్డి తిరుమల వెళ్లాడు.
Tirumala Laddu Counter Fire : తిరుమల శ్రీవారి లడ్డూ కౌంటర్ లో అగ్నిప్రమాదం జరిగింది. నిత్యం భక్తులతో కిటకిటలాడే ప్రాంతంలో ఒక్కసారిగా మంటలు రావడంతో భక్తులు భయబ్రాంతులకు గురయ్యారు. 47వ నెంబర్ లడ్డూ కౌంటర్ లో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. యూపీఎస్ లో షార్ట్ సర్క్�
2047 నాటికి స్వర్ణాంధ్ర కోసం పని చేస్తున్నామన్నారు.
Vaikunta Ekadashi 2025: తెలుగు రాష్ట్రాల్లో వైకుంఠ ఏకాదశి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. వైష్ణవాలయాలకు భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. ఆలయాలను తెరచి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ..
తిరుమలలో తొక్కిసలాట ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు.
రెండు చేతుల్లో పది వేళ్లకు పది ఉంగరాలు, రెండు చేతులకు భారీ కంకణాలు, బంగారు వాచ్ లు, మెడలో భారీ స్వర్ణాభరణాలు ధరించి తిరుమలకు వచ్చారు.
శ్రీవారి దర్శనానికి అనేక రాష్ట్రాల నుంచి వచ్చే సామాన్య భక్తుల సౌకర్యం, రద్దీ, సులభంగా దర్శనం కలిగించడం వంటి అంశాలను కూడా పరిగణనలోకి తీసుకున్నట్లు వెల్లడించారు.
తెలంగాణ ప్రాంతానికి చెందిన ప్రజాప్రతినిధులతో పాటు మంత్రులు సైతం కొంత కాలంగా ఏపీ ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తున్నారు.
ఆ మార్గంలో ప్రతి రోజు 3వేల టోకెన్లను భక్తులకు టీటీడీ జారీ చేస్తుంది.