Home » Uttar Pradesh
పోలీసుల విచారణలో షాకింగ్ విషయాలు తెలిశాయి. వీడియో ఆధారంగా పోలీసులు ముగ్గురు కుర్రాళ్లను అదుపులోకి తీసుకున్నారు.
ప్రపంచాన్ని అంధకారం నుంచి వెలుగులోకి భారత్ తీసుకెళ్లబోతోందని అన్నారు. ఈ రోజు భారతదేశం చాలా శక్తివంతమైందని, లిబియాకు వెళ్లడం ద్వారా ఇతర దేశాల నుంచి కూడా ప్రజలను ఖాళీ చేయిస్తామని అన్నారు
నవంబరు 25వతేదీ శనివారం నో నాన్ వెజ్ డేగా ఓ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. నవంబర్ 25వతేదీ అంతర్జాతీయ మాంస రహిత దినోత్సవం సందర్భంగా తమ రాష్ట్రంలో మాంసం దుకాణాలు, కబేళాలను మూసివేసినట్లు ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అదికారికంగా ప
మా అత్తగారు జీన్స్, టీషర్టు వేసుకోమని వేధిస్తోంది అంటూ ఓ యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆ ఫిర్యాదు విన్న పోలీసులు షాక్ అయ్యారు.
హలాల్ విషయంలో ఉత్తరప్రదేశ్ లోని యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం శనివారం హలాల్ ట్యాగ్ ఉన్న ఉత్పత్తులను నిషేధించింది. హలాల్ సర్టిఫికేషన్తో కూడిన ఆహార ఉత్పత్తుల ఉత్పత్తి, నిల్వ, పంపిణీ, విక్రయాలను త
దేశంలో ఒక రోజు వ్యవధిలోనే రెండు రైళ్లలో అగ్నిప్రమాదాలు చోటుచేసుకున్నాయి. వేర్వేరుగా రెండు రైళ్లలో జరిగిన అగ్నిప్రమాదంలో ఆరుగురు ప్రయాణికులు గాయపడ్డారు....
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో షాకింగ్ ఘటన జరిగింది. తనపై అత్యాచారం చేసేందుకు యత్నించిన ఓ యువకుడి జననాంగాలను కోసిన మహిళ ఉదంతం యూపీలో సంచలనం రేపింది....
సహారా గ్రూప్ వ్యవస్థాపకులు సుబ్రతా రాయ్ దీర్ఘకాల అనారోగ్యంతో మంగళవారం రాత్రి ముంబయిలో కన్నుమూశారు. సహారా ఇండియా పరివార్ వ్యవస్థాపకుడు అయిన సుబ్రతా రాయ్ వయసు 75 సంవత్సరాలు. ‘‘సుబ్రతారాయ్ జీ స్ఫూర్తిదాయకమైన నాయకుడు, దార్శనికుడు. రక్తపోటు, మధ�
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో మంగళవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ముజఫర్నగర్ జాతీయ రహదారిపై మంగళవారం తెల్లవారుజామున కారు ట్రక్కు కింద పడిపోవడంతో ఆరుగురు మృతి చెందారు....
Molestation On Woman : బాధితురాలిపై నిందితులు దాడి చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. తనను కాపాడాలని బాధితురాలు ఆర్తనాదాలు పెట్టడం వీడియోలో ఉంది.