Home » Vaibhav Suryavanshi
వైభవ్ సూర్యవంశీ మరోసారి వీరవిహారం చేశాడు. అద్భుత బ్యాటింగ్ తో కేవలం 27 బంతుల్లోనే ఆఫ్ సెంచరీ చేశాడు
ఐపీఎల్ 2025 సీజన్లో రాజస్థాన్ రాయల్స్ తన చివరి లీగ్ మ్యాచ్ ఆడేందుకు సిద్దమైంది.
రాజస్థాన్ రాయల్స్ యువ సంచలనం వైభవ్ సూర్య వంశీ పై భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసల జల్లు కరిపించారు
క్రికెట్ ప్రపంచం మొత్తం వైభవ్ సూర్యవంశీని ప్రశంసిస్తుంటే భారత దిగ్గజ ఆటగాడు సునీల్ గవాస్కర్ మాత్రం అతడిని ఎక్కువగా ప్రశంసించవద్దని చెప్పాడు.
గుజరాత్ టైటాన్స్ జట్టుతో జరిగిన మ్యాచ్ లో సెంచరీ చేసిన 14ఏళ్ల కుర్రాడు వైభవ్ సూర్యవంశీ... ముంబైతో జరిగిన మ్యాచ్లో డకౌట్ అయ్యాడు.
కేవలం 35 బంతుల్లోనే శతకం బాది ఐపీఎల్ లో సరికొత్త హిస్టరీ క్రియేట్ చేశాడు.
సెంచరీ చేసిన వైభవ్ సూర్యవంశీకి లక్నో సూపర్ జెయింట్స్ యజమాని సంజీవ్ గొయెంకా థ్యాంక్స్ చెప్పాడు.
బీహార్ ప్రభుత్వం వైభవ్ సూర్యవంశీకి నగదు బహుమతిని అందించనున్నట్లు తెలిపింది.
తొలి బంతికే సిక్స్ కొట్టడం పై వైభవ్ సూర్య వంశీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
గెలుపు జోష్లో ఉన్న రాజస్థాన్ రాయల్స్కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది.