George Krish : శర్వానంద్ ‘జార్జ్ క్రిష్’ మూవీ పూజా కార్యక్రమం.. ఫోటోలు..
హీరో శర్వానంద్, దర్శకుడు శ్రీను వైట్ల కాంబినేషన్ తెరకెక్కనున్న చిత్రం జార్ఝ్ క్రిష్(George Krish). నేడు ఈ చిత్రం పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై రాంబ్రహ్మం సుంకర ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 2027 జనవరి 14న సంక్రాంతి కానుకగా ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం తెలిపింది.


















