Tragedy : కర్నూలు జిల్లాలో విషాదం..నీటి కుంటలో పడి ముగ్గురు చిన్నారులు మృతి

కర్నూలు జిల్లాలో విషాద ఛాయలు అలుముకున్నాయి. నీటి కుంటలో పడి ముగ్గురు చిన్నారులు మృతి చెందారు. నిన్న నీటి కుంటలో పడి ముగ్గురు పిల్లలు గల్లంతయ్యారు. వారి మృతదేహాలు ఇవాళ లభ్యమయ్యాయి.

Tragedy : కర్నూలు జిల్లాలో విషాదం..నీటి కుంటలో పడి ముగ్గురు చిన్నారులు మృతి

Kurnool

Three children died : కర్నూలు జిల్లాలో విషాద ఛాయలు అలుముకున్నాయి. నీటి కుంటలో పడి ముగ్గురు చిన్నారులు మృతి చెందారు. నిన్న నీటి కుంటలో మునిగి ముగ్గురు పిల్లలు గల్లంతయ్యారు. వారి మృతదేహాలు ఇవాళ లభ్యమయ్యాయి.

నందికొట్కూరు మండలం అల్లూరులో ఈ ఘటన జరిగింది. మృతులు మహేష్, విశాల్, శరత్‌గా గుర్తించారు. నిన్న గ్రామ సచివాలయం దగ్గరలో ఉన్న కుంట దగ్గరికి వెళ్లిన పిల్లలు.. ప్రమాదవశాత్తు అందులో పడి మృతి చెందారు.

Woman : ఒకే కాన్పులో నలుగురు శిశువులు జననం

వారి కోసం నిన్నటి నుంచి గాలించగా…ఇవాళ మృతదేహాలు లభ్యమయ్యాయి. చిన్నారుల మృతితో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఆ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.