Home » Author »Bharath Reddy
దాదాపు పది రోజుల పాటు జరగనున్న హుండీ లెక్కింపులలో.. ఏ రోజు ఆదాయాన్ని ఆ రోజే బ్యాంకులో జమచేయనున్నారు అధికారులు.
242 మందితో కూడిన ఎయిర్ ఇండియా విమానం ఢిల్లీ చేరుకుంది. యుక్రెయిన్ రాజధాని కీవ్ నుంచి విమానం నేరుగా ఢిల్లీకి చేరుకుంది.
గతంలో ఆర్జేడీ మద్దతు కోరిన బీజేపీ.. అందుకు లాలూ సమ్మతించకపోవడంతో ఆయనపై కేసులు పెట్టి జైలుకు పంపారని వీహెచ్ అన్నారు.
పొన్నాల లక్ష్మయ్య మీడియాతో మాట్లాడుతూ కేసీఆర్ చెప్పిన "బంగారు భారత్" నినాదం అత్యంత హాస్యాస్పదం గా ఉందని ఎద్దేవా చేసారు.
గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలోని గౌలిదొడ్డిలో ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగిని ఆత్మహత్యకు పాల్పడడం స్థానికంగా కలకలం రేపింది.
భారత్ - చైనా సైనిక ఘర్షణల అనంతరం భారత ఆర్మీకి చెందిన అత్యున్నత స్థాయి అధికారి ఇక్కడి సైనిక శిబిరాలను సందర్శించడం జూన్ 2020 తరువాత ఇదే ప్రధమం
యుక్రెయిన్, అమెరికా సహా మరో ఆరు దేశాలు ఈ సమావేశం నిర్వహించాలంటూ చేసిన విజ్ఞప్తిపై సభ్య దేశాలు మంగళవారం నాడు అత్యవసరంగా సమావేశం అయ్యాయి
చదువులు, వ్యాపారం, ఇతర అవసరాల నిమిత్తం యుక్రెయిన్ వెళ్లిన దాదాపు 20 వేల మంది భారతీయులు ఆదేశంలోని వివిధ ప్రాంతాల్లో నివసిస్తున్నారు.
ఇండియన్ సినిమా పాటలతో ఇంటర్నెట్ సంచలనంగా మారిన కిలీపాల్ ను టాంజానియాలోని భారత హై కమిషన్ సత్కరించింది.
తెలుగు సినీ కథానాయకుడు రామ్ చరణ్ భాగస్వామిగా ఉన్న విమానయాన సంస్థ "ట్రూజెట్" సేవలు 18 రోజుల అనంతరం తిరిగి ప్రారంభం కానున్నాయి.
జాతీయ స్థాయిలో కాంగ్రెస్, భాజపాయేతర కూటమిని పైకి తేవాలన్న కేసీఆర్ ఆలోచనకు ఆరంభంలోనే బ్రేక్ పడినట్లయింది. కాంగ్రెస్ లేకుండా మరో కూటమి సాధ్యంకాదన్న శివసేన, ఎన్సీపీ
వేదాంత గ్రూపుకు చెందిన కెయిర్న్ ఆయిల్ అండ్ గ్యాస్ సంస్థ, రాజస్థాన్ లోని బార్మర్ ప్రాంతంలో చమురు నిక్షేపాలు కనుగొన్నట్లు ప్రకటించింది.
300 అడుగుల లోతులో కొండ అంచున చిక్కుకున్న యువకుడిని ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సిబ్బంది రక్షించారు.
దాణా కుంభకోణం కేసులో ఆర్జేడీ నేత, బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ కు ఐదేళ్ల శిక్ష విధిస్తు సంచలన తీర్పు వెలువరించింది
చైనా ఫోన్ సంస్థ వివో.. మరో సరికొత్త స్మార్ట్ ఫోన్ ను భారత మార్కెట్లోకి విడుదల చేసింది. V23 5G సిరీస్ లో భాగంగా V23e 5G స్మార్ట్ ఫోన్ ను సోమవారం మార్కెట్లోకి విడుదల చేసింది.
భజరంగ్ దళ్ కార్యకర్తను కొందరు వ్యక్తులు దారుణంగా హత్య చేసిన ఘటన కర్ణాటకలోని శివమొగా జిల్లాలో సంచలనంగా మారింది.
భారత వాతావరణశాఖ తెలిపిన వివరాలు మేరకు..మహారాష్ట్ర, తెలంగాణ, మధ్యప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల్లో రాత్రి ఉష్ణోగ్రత అనూహ్యంగా పెరిగింది.
అమెరికా స్మార్ట్ ఫోన్ దిగ్గజం యాపిల్ సంస్థ ఈ ఏడాది మార్కెట్లోకి తీసుకురానున్న ఐఫోన్ 14 మోడల్ లో భారీ మార్పులు చేసినట్లు తెలుస్తుంది.
కామారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ఘటనల్లో ఇద్దరు దంపతులు సహా ముగ్గురు ఆత్మహత్యకు పాల్పడ్డారు. పొలం గట్టు విషయంలో జరిగిన గొడవలో మనస్తాపం చెంది రైతు ఆత్మహత్య చేసుకున్నాడు.
కరోనా మహమ్మారి నుంచి ప్రపంచం ఇంకా కోలుకోనేలేదు.. మరో మహమ్మారి ప్రపంచంపై విరుచుకుపడనుందని బిల్ గేట్స్ హెచ్చరించారు.