Home » Author »Bharath Reddy
వోక్స్ వ్యాగన్ సబ్సిడీ సంస్థైన స్కోడా మరో కొత్త కారును భారత విఫణిలోకి విడుదల చేసింది. స్కోడా స్లావియా పేరుతో ఈ కారు మంగళవారం ఇండియన్ మార్కెట్లోకి విడుదలైనట్లు సంస్థ తెలిపింది
వేకా హత్య నిందితులను కనిపెట్టడంలో జగన్ ఎందుకు ఉత్సాహం కనబరచడంలేదని ప్రశ్నించిన లోకేష్..హత్యకు వాళ్ళే సూత్రధారులంటూ సంచలన ఆరోపణలు చేశారు
ఇప్పటికే 13 దేశాలు రష్యా విమానాలపై నిషేధం విధించగా..ఈయూ కూడా నిషేధం విదిస్తే.. యూరోప్ గగనతలంపై రష్యాను పూర్తిగా బహిష్కరించినట్లే
దొంగిలించబడిన విగ్రహాలను విజయవంతంగా తిరిగి తీసుకురావడానికి భారత దౌత్య విభాగం ఎంతో సున్నితంగా వ్యవహరిస్తుందని ప్రధాని మోదీ అన్నారు.
ప్రముఖ సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ.. రష్యా - యుక్రెయిన్ యుద్ధంపై స్పందించారు. యుద్ధం మరియు శాంతి భార్యాభర్తల లాంటివి" అంటూ రాసుకొచ్చారు
నదుల పరిరక్షణ, నదుల పునరుద్ధరణ కోసం సీఎం కేసీఆర్ కృషిచేస్తున్నారని తెలంగాణలో నీటి వనరుల అభివృద్ధిలో ఎంతో ప్రగతి సాధించామని ఆర్థిక శాఖ మంత్రి హరీష్ అన్నారు.
కురచ దుస్తులతో పుదుచ్చేరి వీధుల్లో తిరుగుతున్న హైదరాబాద్ యువతులకు అక్కడి పోలీసులు షాక్ ఇచ్చారు.
సోవియట్ రాజ్యాన్ని తిరిగి పునర్నిర్మించడమే లక్ష్యంగా చేపట్టిన ఈ యుద్ధంలో రష్యా సైనికుల ప్రాణాలను పుతిన్ గాల్లో వదిలేసాడంటూ అంతర్జాతీయంగా కధనాలు వెలువడ్డాయి.
సీఎం కేసీఆర్ చేపట్టిన మిషన్ భగీరథ కార్యక్రమంతో సూర్యాపేటలో మాకు నీటి బాధలు పోయాయని ఆయన అన్నారు.
టాటా పవర్ ప్లాంట్ లో ఏర్పడిన సాంకేతిక అవాంతరాల కారణంగా దక్షిణ ముంబై నుంచి చెంబూర్, గోవండి వరకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది
యుక్రెయిన్ ఉప ప్రధాని మైఖైలో ఫెడోరోవ్..చేసిన విజ్ఞప్తి మేరకు తన స్టార్ లింక్ ప్రాజెక్ట్ ద్వారా యుక్రెయిన్ లో ఇంటర్నెట్ సేవలు అందిస్తున్నాడు ఎలాన్ మస్క్.
ఫిబ్రవరి 27 నుంచి మార్చి 2 వరకు తెలంగాణ వ్యాప్తంగా పల్స్ పోలియో కార్యక్రమం కొనసాగుతుందని తల్లిదండ్రులు బాధ్యతగా తమ చిన్నారులకు పోలియో చుక్కలు వేయించాలని మంత్రి హరీష్ రావు అన్నారు
దక్షిణ కొరియా టెక్ దిగ్గజం శాంసంగ్.. కొత్త "గెలాక్సీ A03" స్మార్ట్ ఫోన్ ను భారత్ మార్కెట్లో విడుదల చేసింది
రష్యాలోని మాస్కోలో జరుగుతున్న "వూషూ స్టార్స్ ఛాంపియన్షిప్" పోటీల్లో పాల్గొని గోల్డ్ మెడల్ సాధించిన 15 ఏళ్ల సాదియా తారిఖ్ ను ప్రధాని మోదీ సహా ఇతర నేతలు ప్రశంసల్లో ముంచెత్తారు.
చిన్న దేశాల్లో సౌకర్యలు అంతగా ఉండవని.. పైగా అక్కడి బాష తెలియక విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని మోదీ అన్నారు.
దేశంలో భూగర్భ జలాల వెలికితీత నియంత్రణకు సంబంధించి కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ జారీ చేసిన మార్గదర్శకాలను నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ తప్పుబట్టింది.
రాష్ట్రపతి కాన్వాయి వాహనశ్రేణిలోని ఎస్కార్ట్ వాహనం ఢీకొని ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన శనివారం చోటుచేసుకుంది.
భీకరంగా సాగుతున్న ఈ యుద్ధంలో శనివారం వరకు 3500 మందికి పైగా రష్యా సైనికులను మట్టుపెట్టినట్లు యుక్రెయిన్ సైన్యం ప్రకటించింది.
"జావెలిన్" అనే చిన్నపాటి "ట్యాంక్ విధ్వంసకర ఆయుధం" యుక్రెయిన్ సైనికుల చేతిలో బ్రహ్మాస్త్రంగా మారింది. అందుకే దీన్ని సెయింట్ జావెలిన్ అంటూ ముద్దుగా పిలుచుకుంటున్నారు
భారతీయులను సురక్షితంగా స్వదేశానికి తరలించేలా భారత ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. కుక్కను వదిలి వెళ్లడానికి మనసొప్పక.. రిషబ్ మాత్రం యుక్రెయిన్ లోనే ఉండిపోయాడు.