Home » Author »Bharath Reddy
10 వేల డాలర్లు అంతకంటే ఎక్కువ డబ్బుతో దేశం ధాటి వెళ్లకుండా రష్యన్లను నిషేధం విధించారు. యుద్ధం కారణంగా నెలకొన్న ఆర్ధిక పరిస్థితులను తట్టుకునేందుకు పుతిన్ నిర్ణయం
2022 ఏడాదికి గానూ పవిత్ర కేదార్ నాథ్ ఆలయాన్ని మే6న ఉదయం 6.25 గంటలకు తెరవనున్నట్లు అధికారులు వెల్లడించారు.
యుక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమైర్ జెలెన్స్కీని హతమార్చేందుకు పుతిన్ ఆదేశించినట్లు ది టైమ్స్ పత్రిక కధనంలో పేర్కొంది.
రష్యా మాజీ అధ్యక్షుడు మరియు రష్యా భద్రతా మండలి డిప్యూటీ చైర్ దిమిత్రి మెద్వెదేవ్ ఫ్రాన్స్ ఆర్థిక మంత్రిని ఉద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేశారు.
తైవాన్ స్వాతంత్య్రానికి మద్దతునిచ్చే ప్రయత్నాలకు "భారీ మూల్యం" చెల్లించవలసి ఉంటుందని చైనా మంగళవారం అమెరికాను హెచ్చరించింది.
దోచుకు తినేందుకు అలవాటుపడ్డ కాంగ్రెస్ నాయకులకు ప్రజలను, ప్రజా సమస్యలను పట్టించుకునేంత సమయం లేదని విమర్శించారు.
మంగళవారం 10 టీవీ ప్రతినిధితో మాట్లాడిన బాల్ రెడ్డి.. తన సోదరుడిని హతమార్చింది మట్టారెడ్డి అనే మరో రియల్ ఎస్టేట్ వ్యాపారే అంటూ సంచలన ఆరోపణలు చేశారు.
నవీన్ లేని లోటు తీర్చలేనిదని.. బాధిత కుటుంబానికి ప్రభుత్వం తరుపున అండగా ఉంటామని సీఎం బసవరాజ్ బొమ్మై తెలిపారు.
రాజస్థాన్ లోని భిల్వారా జిల్లాలోని ఓ ఆయిల్ ఫ్యాక్టరీలో మంగళవారం భారీ అగ్నిప్రమాదం సంబవించింది. భారీ శబ్దంతో పేలుడు సంభవించి పరిశ్రమలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి
"హీరో ఎడ్డీ" పేరుతో రానున్న ఈ ఈ-స్కూటర్ వచ్చే త్రైమాసికంలో విడుదల చేయనున్నట్లు మంగళవారం ఓ ప్రకటనలో తెలిపింది సంస్థ.
సాధారణంగా ఎంతో ఓర్పు, సహనంతో ఉండే పుతిన్ తన భావోద్వేగాలను అదుపులో ఉంచుకుంటాడని..అయితే ఈ విధమైన ఆగ్రహావేశాలు తాము గతంలో ఎన్నడూ చూడలేదని సన్నిహిత వర్గాలు చెప్పాయి
యుక్రెయిన్ పై యుద్ధంలో రష్యా మరింత సీరియస్ అయింది. ఇప్పటివరకు ఒక లెక్క ఇక నుంచి ఒక లెక్క అన్నట్లుగా భారీ విధ్వంసానికి తెరలేపింది రష్యా.
స్మార్ట్ ఫోన్ మార్కెట్లో తన బ్రాండ్ ఇమేజ్ ను కాపాడుకునేందుకు ప్రయత్నిస్తుంది అసూస్. అందులో భాగంగానే ఈ కొత్త "8z" ఫోన్ ను భారత్ లో విడుదల చేసింది సంస్థ
భారత్ లో జూన్ నాటికి కరోనా నాలుగో దశ వ్యాప్తి మొదలయ్యే అవకాశం ఉందని ఐఐటీ కాన్పూర్ కు చెందిన మ్యాథమెటిక్స్ అండ్ స్టాస్టిక్స్ విభాగం పేర్కొంది.
బ్రిటన్, జర్మనీ, స్పెయిన్, ఇటలీ మరియు కెనడా సహా మొత్తం 36 దేశాల విమానాలపై రష్యా ఆంక్షలు విధించినట్లు ఆదేశ విమానయానశాఖ సోమవారం ప్రకటించింది
రానున్న అసెంబ్లీ సమావేశాల్లో గవర్నర్ ప్రసంగం లేకుండానే సమావేశాలు ప్రారంభిస్తున్నారని, ఇది నిజంగా గవర్నర్ ను అవమానించడమే అంటూ రాజాసింగ్ మండిపడ్డారు
ఇస్కాన్ ప్రతినిధుల బృందం.. యుక్రెయిన్ తో సరిహద్దులు పంచుకుంటున్న పలు దేశాల సరిహద్దుల వద్ద శరణార్ధులకు అన్నపానీయాలు అందిస్తూ సహాయం చేస్తున్నారు
భవనంలోని పైఅంతస్తులో ఆడుకుంటూ ప్రమాదవశాత్తు ఇనుప గ్రిల్స్ లో చిక్కుకున్న బాలికను సీఐఎస్ఎఫ్ జవాన్ ఎంతో సాహసంతో రక్షించాడు.
కీవ్ నగరంలో వైమానిక దాడులు చేస్తున్నామని.. ప్రజలు నగరాన్ని వదిలి వెళ్లిపోవాలంటూ సోమవారం నాడు రష్యా సైనికులు సైరెన్ మోగించారు.
బీజేపీని సంస్థాగతంగా బలోపేతం చేయడంతో పాటు.. టీఆర్ఎస్ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను, ప్రజా సమస్యలపై పోరాటం చేస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు