Home » Author »bheemraj
ఉత్తరప్రదేశ్ లోని ఉన్నావ్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో తల్లీకూతురు సహా ఆరుగురు మృతి చెందారు. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.
ఉత్తరాఖండ్ లో భూకంపం సంభవించింది. ఇవాళ ఉదయం పితోరగఢ్ లో భూమి కంపించింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 3.8గా నమోదైందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ పేర్కొంది.
కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ కు తెలంగాణ మంత్రి హరీష్ రావు మరోసారి లేఖ రాశారు. తెలంగాణకు హక్కుగా రావాల్సిన సీఎస్ఎస్ నిధులు రూ.495 కోట్లు ఇప్పించాలన్నారు.
విశాఖలో దారుణం జరిగింది. ప్రియుడి మాయలో పడిన ఓ బాలిక తండ్రిపై కత్తి దాడికి పాల్పడింది. బాలిక కత్తితో తండ్రి మెడపై పొడిచింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
యాదాద్రి భువనగిరి జిల్లా యాదాద్రిలో దారుణం జరిగింది. ప్రియుడి మోజులో పడి ఓ వివాహిత తన ముగ్గురు కన్న పిల్లలను వదిలించుకుంది.
పల్నాడు జిల్లా నర్సరావుపేటలో బాలుడు అదృశ్యం కేసులో ట్విస్ట్ నెలకొంది. ఇంటి సమీపంలో ఉన్న బావిలో బాలుడి మృతదేహం లభ్యమైంది.
సోషల్ మీడియా ఇన్ ఫ్లుయెన్సర్లకు కేంద్ర ప్రభుత్వం కొత్త రూల్స్ తీసుకొచ్చింది. ఆ ఇన్ ఫ్లుయెన్సర్ తమకు సంబంధించిన వాణిజ్య పరమైన ఒప్పంద వివరాలను వెల్లడించాల్సివుంటుందని లేకపోతే రూ.50 లక్షల వరకు జరిమానా విధించే అవకాశాలున్నాయి.
మహిళా ఐఏఎస్ స్మితా సబర్వాల్ ఇంట్లోకి అర్ధరాత్రి డిప్యూటీ తహసీల్దార్ చొరబడటం తీవ్ర కలకలం రేపింది. ఉద్యోగ విషయం మాట్లాడేందుకు డిప్యూటీ తహసీల్దార్ ఆనంద్ కుమార్ రెడ్డి ఆమె ఇంట్లోకి ప్రవేశించారు. అతన్ని చూసిన స్మితా సబర్వాల్ కేకలు వేయడంతో అప్�
స్టాఫ్ సెలక్షన్ కమిషన్ పోటీ పరీక్షలు రాసే అభ్యర్థులకు కేంద్ర ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది. ఇకనుంచి అన్ని ప్రాంతీయ భాషల్లో నిర్వహించనున్నారు. హిందీ, ఇంగ్లీష్ తోపాటు 13 భాషల్లోనూ పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించింది.
ఫిబ్రవరి 3వ తేదీ నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు జరుగనున్నాయి. మధ్యాహ్నం 12:10 గంటలకు బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. తెలంగాణ బడ్జెట్ ప్రతిపాదనలు రూ.3లక్షల కోట్లు దాటనున్నట్లు తెలుస్తోంది. అదే రోజు ఆర్థికశాఖ మంత్రి హరీష్ రావు సభలో బడ్జ�
నెల్లూరులో ఘోర ప్రమాదం జరిగింది. అర్ధరాత్రి ఆత్మకూరు బస్టాండ్ వద్ద అండర్ పాస్ ఓవర్ బ్రిడ్జీపై రైలు ఢీకొని ముగ్గురు మృతి చెందారు. ట్రాక్ పై నడిచి వెళ్తున్న సమయంలో ధర్మవరం-నర్సాపూర్ ఎక్స్ ప్రెస్ రైలు ఢీకొట్టింది.
హైదరాబాద్ ఇఫ్లూ యూనివర్సిటీలో విద్యార్థిని ఆత్మహత్య కలకలం రేపింది. హాస్టల్ భవనం పైనుంచి దూకి విద్యార్థిని అంజలి ఆత్మహత్యకు పాల్పడింది.
శ్రీశైలం పుణ్యక్షేత్రాన్ని వరుస వివాదాలు చట్టుముడుతున్నాయి. ఆలయ నిర్వహణ, అభివృద్ధి కోసం నియమించిన ధర్మకర్తల మండలి సభ్యులు అక్రమాలకు పాల్పడుతున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కంచె చేను మేసినట్లుగా మండలి సభ్యులే ఆలయ ఆదాయానికి గండి �
ఎన్ వోబీలో ఎన్ ఐఏ దర్యాప్తు వేగవంతం చేసింది. మోస్ట్ వాంటెడ్ మావోయిస్టులపై ఫోకస్ పెట్టింది. మావోయిస్టు కీలక నేతలపై అధికారులు రివార్డులను ప్రకటించారు. గాజర్ల రవిపై రూ.10 లక్షల రివార్డును ప్రకటించారు.
మైలవరం వ్యవసాయ మార్కెట్ ఆఫీస్ లో మద్యం సేవించిన ఇద్దరు ఉద్యోగులపై సస్పెన్షన్ వేటు పడింది. 10టీవీ కథనాలకు మైలవరం వ్యవసాయ మార్కెట్ యార్డు అధికారులు స్పందించారు. దీనిపై విచారణ చేసిన ఉన్నతాధికారులు అందుకు బాధ్యులైన ఇద్దరు ఉద్యోగులపై సస్పెన్షన
తెలంగాణలో ప్రధాని మోదీ పర్యటన ఖరారు అయింది. ఫిబ్రవరి 13న ప్రధాని మోదీ హైదరాబాద్ కు రానున్నారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఆధునీకరణ పనులకు ప్రధాని శంకుస్థాపన చేయనున్నారు. ఐఐటీ హైదరాబాద్ లో నిర్మించిన నూతన భవనాన్ని ఆయన ప్రారంభించనున్నారు. వ
సికింద్రాబాద్ రాంగోపాల్ పేటలో అగ్నిప్రమాదం జరిగిన బిల్డింగ్ లో రెస్క్యూ ఆపరేషణ్ కొనసాగుతోంది. ఇప్పటికీ వర్కర్ల ముగ్గురి ఆచూకీ తెలియలేదు. వారి కోసం తోటి వర్కర్లు దీనంగా భవనం వెయిట్ చేస్తున్నారు.
కస్టోడియల్ మృతి కేసులో మహారాష్ట్ర ప్రభుత్వానికి బాంబే హైకోర్టు జరిమానా విధించింది. మృతుని కుటుంబానికి రూ.15 లక్షలు పరిహారం చెల్లించాలంటూ తీర్పు ఇచ్చింది.
అర్జెంటీనాలో భారీ భూకంపం సంభవించింది. శాంటియాగో డెల్ ఎస్టెరో ప్రావిన్స్ లోని మోంటే క్యూమాడోకు 104 కిలో మీటర్ల దూరంలో భూమి కంపించింది.
నేడు భారత్-న్యూజిలాండ్ మధ్య రెండో వన్డే మ్యాచ్ జరుగనుంది. రాయ్ పూర్ లో మధ్యాహ్నం 1.30 గంటలకు మ్యాచ్ ప్రారంభంకానుంది. మూడు మ్యాచ్ ల సిరీస్ లో భాగంగా ఇవాళ రెండో మ్యాచ్ జరుగనుంది.