Home » Author »bheemraj
మెదక్ జిల్లా టేక్ మాల్ మండలం వెంకటాపురంలో సజీవ దహనం కేసులో ట్విస్ట్ చోటు చేసుకుంది. సినిమా కథను తలదన్నేలా విధంగా మర్దర్ కథన నడిపాడు ధర్మానాయక్. ఇన్సూరెన్స్ డబ్బుల కోసం తన మేనల్లుడితో కలిసి ఓ వ్యక్తిని హత్య చేశారు.
మయన్మార్ లో పెద్ద ఎత్తున ఆయుధాలు తయారవుతున్నట్లు ఐక్య రాజ్య సమితి నివేదికలు వెల్లడిస్తున్నాయి. మయన్మార్ సైన్యం ప్రస్తుతం ఎలాంటి యుద్ధం చేయడం లేదని.. అయినప్పటికీ అక్కడ ఆయుధాలు పెద్ద ఎత్తున తయారవుతున్నట్లు తెలిపింది.
మొక్కజొన్న పంట ఉప ఉత్పత్తి అయిన కార్న్ స్టవర్ కు కలపడం ద్వారా బయోచార్ (బొగ్గు అధిక కార్బన్ రూపం)ను రూపొందించారు. ఈ బయోచార్ నేలలో నీటి నిలుపుదల సామర్థ్యాన్ని పెంచి సారవంతం చేస్తుంది.
హైదరాబాద్ మలక్ పేట ప్రభుత్వ ఆస్పత్రిలో ఇద్దరు బాలింతల మృతికి ఇన్ఫెక్షన్ కారణమని విచారణలో తేలింది. అదే రోజు మరో 18 మందికి సర్జరీలు చేయగా అందరిలోనూ ఒకటే ఇన్ఫెక్షన్ ఉన్నట్లు గుర్తించారు.
శ్రీహరికోట సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్ లో ఇద్దరు సీఐఎస్ఎఫ్ జవాన్ల ఆత్మహత్య కలకలం రేపుతోంది. ఒకే రోజు ఇద్దరు జవాన్లు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. 24 గంటల వ్యధిలో ఇద్దరు ఆత్మహత్య చేసుకోవడంపై ఉన్నతాధికారులు విచారణ చేపట్టారు.
అనంతపురం జిల్లా రాయదుర్గం పోలీస్ స్టేషన్ లో లాకప్ డెత్ నమోదు అయింది. ఓ వ్యక్తి లాకప్ లో అనుమానాస్పదంగా మృతి చెందారు. పోలీస్ స్టేషన్ లో ఫ్యాన్ కు ఉరివేసుకుని మృతి చెందారు.
అనారోగ్యంతో టర్కీలో మృతి చెందిన ఎనిమిదో నిజాం ముకర్రం జా (89) భౌతికకాయాన్ని నేడు హైదరాబాద్ కు తీసుకరానున్నారు. నిజాం ముకర్రం పార్థీవ దేహాన్ని టర్కీ నుంచి ప్రత్యేక విమానంలో ఆయన కుటుంబ సభ్యులు తీసుకరానున్నారు. ఇవాళ సాయంత్ర 5 గంటలకు టర్కీ నుంచి �
చెన్నైలోని అంతర్జాతీయ విమానాశ్రయంలో అరుదైన జీవ జాతులను అక్రమంగా తరలిస్తూ ఓ స్మగ్లర్ పట్టుపడ్డాడు. అతని రెండు బ్యాగుల్లో అరుదైన పాములు, కోతులు, తాబేళ్లను కస్టమ్స్ అధికారులు గుర్తించారు.
మతాంతర వివాహాలపై సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. వేర్వేరు మతాలకు చెందిన ఇద్దరు వ్యక్తులు చేసుకున్న ఏ వివాహమైనా హిందూ వివాహ చట్టం ప్రకారం చెల్లదని స్పష్టం చేసింది.
కాకినాడ జిల్లాలో కెర్లంపూడి మండలం వేలంకలో కోడి కత్తి గుచ్చుకుని వ్యక్తి మృతి చెందిన ఘటనపై పోలీసులు ఫోకస్ పెట్టారు. ఈ ఘటనపై పోలీసులు సెక్షన్ 174 కింద కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.
బీజేపీపై మంత్రి హరీష్ రావు తీవ్ర విమర్శలు చేశారు. ఖమ్మంలో బీజేపీకి స్థానం లేదని స్పష్టం చేశారు. ఎవరైనా బీజేపీలో చేరితే అది ఆత్మహత్య సదృశ్యమే అవుతుందని అభివర్ణించారు.
హైదరాబాద్ లో క్రికెట్ టికెట్స్ అమ్మకాలపై మరోసారి వివాదం రేగింది. వన్డే మ్యాచ్ క్రికెట్ టికెట్స్ విక్రయాల్లో గందరగోళం నెలకొంది. ఈ నెల 18న ఇండియా-న్యూజిలాండ్ వన్డే క్రికెట్ మ్యాచ్ కు సంబంధించి ఆన్ లైన్ క్రికెట్ టికెట్ల అమ్మకాలు ఇవాళ్టితో ముగి
వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ప్రధాన నిందితుడు ఎర్ర గంగిరెడ్డి బెయిల్ రద్దుపై సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. గంగిరెడ్డి బెయిల్ రద్దు అంశాన్ని తెలంగాణ హైకోర్టుకు బదిలీ చేశారు. ఈ కేసును మరోసారి జరపాలని న్యాయస్థానం ఆదేశించిం�
నేపాల్లో విమాన ప్రమాదాల సుదీర్ఘ చరిత్ర ఉంది. అనేక విమానాలు కుప్పకూలాయి. మరికొన్ని పర్వతాలను ఢీకొన్నాయి. ఈ ఘటనలో అనేక మంది ప్రయాణికులు, విమాన సిబ్బంది చనిపోయారు. జులై, 1969లో రాయల్ నేపాల్ ఎయిర్ లైన్స్ కు చెందిన ఎయిర్ క్రాఫ్ట్ సినారా ఎయిర్ పోర�
నేపాల్లోని పోఖ్రా ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులో రన్ వేపై విమానం కుప్పకూలి 68 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. నేపాల్ విమాన ప్రమాద ఘటనను భారతీయ ప్రయాణికుడు ఫేస్ బుక్ లైవ్ స్ట్రీమింగ్ చేశాడు.
దేశ రాజధాని ఢిల్లీపై చలి పంజా విసిరింది. ఓవైపు చలి.. మరోవైపు పొగ మంచు కమ్ముకుంది. తీవ్ర చలికి ప్రజలు గజ గజ వణికిపోతున్నారు. ఉష్ణోగ్రతలు పడిపోతూవుండటం ప్రజల్లో ఆందోళన పెంచుతోంది. నేటి నుంచి మూడు రోజులు అతి శీతల గాలులు వీచే అవకాశం ఉంది.
ఉత్తరభారతాన్ని మంచు గజ గజ వణికిస్తోంది. ఉష్ణోగ్రతలు కనిష్ట స్థాయికి పడిపోయాయి. చలి గాలుల తీవ్రతకు ఉష్ణోగ్రతలు ఘనంగా పడిపోతున్నాయి. జమ్మూకశ్మీర్ లో మంచు ఉప్పెన ముంచుకొచ్చింది.
ఆంధ్రప్రదేశ్ లో సంక్రాంతి పండుగ సందర్భంగా నిర్వహించే కోడి పందాల పోటీల్లో విషాదం నెలకొంది. కోడి కత్తి గుచ్చుకుని ఓ వ్యక్తి మృతి చెందారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
ఉపాధ్యాయులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది. ఉపాధ్యాయులకు ప్రభుత్వం సంక్రాంతి కానుక అందించింది. రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఎంతోకాలంగా ఎదురుచూస్తోన్న టీచర్ల బదిలీలు, ప్రమోషన్స్ కు కేసీఆర్ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ �
తమిళనాడు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకంది. జల్లికట్టు పోటీలకు రాష్ట్ర ప్రభుత్వ అనుమతి ఇచ్చింది. ప్రభుత్వ అనుమతి ఇవ్వడంతో ఇవాళ జల్లి కట్టు పోటీలు అట్టహాసంగా నిర్వహిస్తున్నారు. జల్లికట్టుకు మదురై సిద్ధమయింది.