Home » Author »bheemraj
సీరం కంపెనీకి చెందిన కోవోవాక్స్ టీకాలు బూస్టర్ డోస్ గా నిపుణుల కమిటీ సిఫారసు చేసింది. కోవీషీల్డ్, కోవాగ్జిన్ రెండు డోసులు తీసుకున్న వారికి కోవోవాక్స్ బూస్టర్ డోస్ గా ఇచ్చేందుకు ఇచ్చేందుకు సిఫారు చేసినట్లు అధికార వర్గాలు తెలిపాయి.
నిన్న పవన్ చేసిన వ్యాఖ్యలతో వైసీపీ నేతలు వెంటనే రియాక్ట్ అయ్యారు. పవన్ వ్యాఖ్యలను ఖండిస్తూ ఘాటుగా స్పందించారు. పవన్ కళ్యాణ్ మంత్రి సిదిరి అప్పలరాజు ఫైర్ అయ్యారు. నిన్న పపన్ చేసిన వ్యాఖ్యలకు మంత్రి కౌంటర్ అటాక్ చేశారు.
హైదరాబాద్ లో సంక్రాంతి సందడి మొదలైంది. సంక్రాంతి పండుగ కోసం హైదరాబాద్ వాసులు సొంతూళ్లకు పయనమవుతున్నారు. స్కూళ్లు, కాలేజీలకు సెలవులు ప్రకటించడంతో నగరవాసులు పల్లెబాటు పడుతున్నారు.
ఇప్పటికే 10 వేల మంది ఉద్యోగులను తొలగించిన అమెజాన్ మరో 18 వేల మందికిపైగా ఉద్యోగులను తొలగించేందుకు సిద్ధమైంది. వీటిలో భారత్ కు చెందిన వెయ్యి మంది ఉద్యోగులు ఉన్నట్లు సమాచారం. వీరంతా సాఫ్ట్ వేర్, హూమన్ రిసోర్స్, ఇతర విభాగాల్లో పని చేస్తున్నారని తె�
ఇటీవల బ్రిడ్జీలు, రైలింజన్ ను దొంగిలించిన ఘటనలను చూశాం... తాజాగా దొంగలు ఏకంగా సెల్ టవర్ నే ఎత్తుకెళ్లారు. ఈ సంఘటన బెంగళూరులో చోటు చేసుకుంది. టెక్నీషియన్ సమాచారం కంపెనీ అధికారులు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.
వాల్తేరు వీరయ్య సినిమా ఇవాళ ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. తెలుగుతోపాటు హిందీలో కూడా వాల్తేరు వీరయ్య రిలీజ్ అయింది. అమెరికాలో 1200 స్క్రీన్స్ లో మూవీని రిలీజ్ చేశారు. తెలుగు రాష్ట్రాల్లో 1200 థియేటర్స్ లో సినిమా విడుదల అయింది.
హైదరాబాద్ లోని బేగంబజార్ లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఓ గోల్డ్ షాప్ లో మంటలు చెలరేగాయి. మూడో అంతస్తు నుంచి మంటలు భారీగా ఎగిసిపడుతున్నాయి.
చిరు, బాలయ్య సినిమాల రిలీజ్ పై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సంక్రాంతికి వినోదం పంచేందుకు వీరసింహారెడ్డిగా వస్తున్న బాలయ్యకు, వాల్తేరు వీరయ్యగా వస్తున్న మెగాస్టార్ చిరంజీవికి నారా లోకేష్ శుభాకాంక్షలు �
పెద్దపల్లి జిల్లాలోని అప్పన్నపేటలో అగ్నిప్రమాదం జరిగింది. ఎస్ఆర్ఆర్ ఫైర్ వర్క్స్ గోడౌన్ లో మంటలు చెలరేగాయి.
ఏపీలో వెర్షన్-2 వందేభారత్ ఎక్స్ ప్రెస్ రైలుపై రాళ్ల దాడి జరిగింది. విశాఖ కంచరపాలెంలో రామ్మూర్తిదంపతులుపేట వద్ద నిలిపి ఉంచిన రైలుపై ఆకతాయిలు రాళ్ల దాడి చేశారు.
ఖమ్మం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందారు. బుధవారం వైరా మండలం పాలడుగు వద్ద లారీ, ఆర్టీసీ బస్సు ఒకదానికొకటి ఢీకొన్నాయి.
తెలంగాణలో గ్రూప్-1 అభ్యర్థులకు గుడ్ న్యూస్. గ్రూప్-1 ప్రిలిమ్స్ ఫలితాల విడుదలకు హైకోర్టు అనుమతి ఇచ్చింది. ఓ అభ్యర్థి స్థానికత వివాదంపై టీఎస్ పీఎస్ సీ అప్పీలుపై హైకోర్టులో విచారణ జరిగింది.
RRR సినిమాకు గోల్డెన్ గ్లోబ్ అవార్డు రావడం పట్ల ప్రముఖులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. RRR సినిమాకు గోల్డెన్ గ్లోబ్ అవార్డు రావడంపై టీటీడీ అధినేత చంద్రబాబు అభినందించారు. ‘నాటు నాటు’ సాంగ్ కు అవార్డు రావడంతో కీరవాణి, రాజమౌళి, RRR టీమ్ కు ఆయన శుభ�
మావోయిస్టులకు పెద్ద ఎదురు దెబ్బ తగిలింది. ఎన్ కౌంటర్ లో మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యులు హిడ్మా మృతి చెందారు. బీజాపూర్-తెలంగాణ సరిహద్దులో ఎన్ కౌంటర్ జరిగింది. గ్రేహౌండ్స్, సీఆర్పీఎఫ్ కోబ్రా జాయింట్ ఆపరేషన్ నిర్వహించాయి.
నంద్యాల జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శ్రీశైలం దేవస్థానం లడ్డూ తయారీ సరుకుల కొనుగోలులో గోల్ మాల్ జరిగింది. జీడిపప్పు యాలకులతోపాటు నెయ్యి, నూనే ఇతర సరుకులకు భారీగా చెల్లిస్తున్నట్లు అంతర్గత విచారణలో బయటపడింది.
సీనియర్ ఐపీఎస్ అధికారి స్వాతి లక్రా టీఎస్ఎస్పీ బెటాలియన్స్ అదనపు డీజీగా నియామకం అయ్యారు. ఈ మేరకు ఆమె ఇవాళ బాధ్యతలు చేపట్టారు.
అమరావతి రాజధానిపై సుప్రీంకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ పై ప్రతివాదులకు కోర్టు నోటీసులు జారీ చేసింది. ఈ నెల 31వ తేదీలోపు అఫిడవిట్ దాఖలు చేయాలని నోటీసులు పంపింది.
టీడీపీ అధినేత చంద్రబాబు కుప్పం పర్యటనలో పోలీసులు మొత్తం నాలుగు కేసులు నమోదు చేశారు. చైతన్య రథం సౌండ్ సిస్టమ్ కు సంబంధించి ముగ్గురిపై కేసు నమోదు చేశారు. గంగవరం సీఐ అశోక్ కుమార్ ఫిర్యాదుతో 10 మందిపై నాన్ బెయిలబుల్ కేసులు పెట్టారు.
స్థానిక వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మైలవరం మండలం చంద్రాల సొసైటీ శంకుస్థాపన సభలో మరోసారి ప్రభుత్వంపై అసంతృప్తి వెల్లగక్కారు. తాను పుట్టినప్పటి నుంచి తన తండ్రి రాజకీయాల్లో ఉన్నారని గుర్తు చేశారు.
తెలుగు రాష్ట్రాలపై చలి పులి పంజా విసిరింది. నాలుగు రోజులుగా తెలంగాణ, ఏపీలను చలి విణికిస్తోంది. రోజుకు రోజుకు కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. కోల్డ్ వేవ్ ప్రభావంతో నార్త్ ఇండియాతోపాటు దక్షిణ భారతంలోనూ చలి తీవ్రత ఎక్కువగా ఉందని వాతావరణ శ�