Home » Author »bheemraj
హైదరాబాద్ అంబర్ పేట్ ఇన్ స్పెక్టర్ సుధాకర్ పై కేసు నమోదు అయింది. ల్యాండ్ వ్యవహారంలో సుధాకర్ పై వనస్థలీపురం పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు.
హైదరాబాద్ కూకట్ పల్లిలో భవన స్లాబ్ కూలిన ఘటనలో ఇద్దరు కూలీలు మృతి చెందారు. ఈ ఘటనపై జీహెచ్ఎంసీ విచారణ ప్రారంభించింది. జీ+2 కు మాత్రమే అనుమతి ఉందని బల్దియా అధికారులు చెబుతున్నారు.
ప్రపంచంలో తొలిసారి ఆవు పేడతో నడిచే ట్రాక్టర్లు రాబోతున్నాయి. ఇకనుంచి డీజిల్ తోనే కాకుండా ఆవు పేడతో కూడా ట్రాక్టర్లు నడవనున్నాయి. బ్రిటన్ కు చెందిన శాస్త్రవేత్తలు ఆవు పేడతో నడిచే ట్రాక్టర్ ను తయారు చేశారు.
వృద్ధురాలి మృతదేహాన్ని అంత్యక్రియలకు స్మశానానికి తీసుకెళ్లాక మళ్లీ బ్రతికి కళ్లు తెరిచి చూశారు. ఫిరోజాబాద్ లో చోటు చేసుకున్న ఈ విచిత్ర ఘటన అక్కడున్న వారందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.
రైతుబంధు నిధులను బకాయిల కింద జమ చేసుకోవడంపై తెలంగాణ సర్కార్ సీరియస్ అయింది. రైతుబంధు నిధులను కొందరు బ్యాంకర్లు రుణాలు, ఇతర బకాయిల కింద జమ చేసుకోవడంపై ఆర్థిక మంత్రి హరీష్ రావు బ్యాంకులు పాత బకాయిల కింద జమ చేసుకోవడంపై విచారణకు ఆదేశించారు.
కామారెడ్డి మాస్టర్ ప్లాన్ పై జిల్లా కలెక్టర్ జితేశ్ వి.పాటిల్ వివరణ ఇచ్చారు. మాస్టర్ ప్లాన్ పై అందరి అభ్యంతరాలు తీసుకుంటామని చెప్పారు. కొందరు అభ్యంతరాలు ఇచ్చారు.. వారికి సమాధానం ఇస్తున్నామని తెలిపారు.
కాంగ్రెస్ లో పాదయాత్రల కుమ్ములాట మొదలైంది. పాదయాత్రలోనూ ఆ పార్టీ నేతలు పోటీ పడుతున్నారు. హాత్ సే హాత్ జోడోలో భాగంగా టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి రాష్ట్ర వ్యాప్త పాదయాత్రకు ప్లాన్ చేస్తున్నారు. రేవంత్ ఒక్కరే పాదయాత్ర చేసే విషయంలో సీనియర్లు అ�
హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో సీబీఐ సోదాలు కొనసాగుతున్నాయి. పాతబస్తీలోని ఆరు చోట్ల తనిఖీలు చేపట్టారు. నగరంలో ఉదయం నుంచి సీబీఐ సోదాలు కొనసాగుతున్నాయి. బ్యాంకుల నుంచి రుణాల చెల్లింపుపై గతంలో సీబీఐ కేసు నమోదు చేసింది.
కామారెడ్డి మాస్టర్ ప్లాన్ పై రైతులు న్యాయపోరాటానికి దిగారు. మాస్టర్ ప్లాన్ పై కామారెడ్డి రైతులు తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు రైతులు హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు.
హైదరాబాద్ నగర శివారులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
కామారెడ్డి పురపాలక సంఘం మాస్టార్ ప్లాన్ ను రద్దు చేయాలన్న డిమాండ్ తో రాత్రి కలెక్టరేట్ ను ముట్టడించిన బీజేపీ నేతలపై కేసులు నమోదు అయ్యాయి. రాత్రి బండి సంజయ్ అరెస్టుతో కామారెడ్డి కలెక్టరేట్ వద్ద తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి.
ఏపీ మంత్రి రోజాపై సినీ నటుడు, జనసేన నేత నాగబాబు ఫైర్ అయ్యారు. రోజాపై ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పర్యాటక శాఖ మంత్రిగా బాధ్యతలు ఏంటో రోజా తెలుసుకోవాలన్నారు.
విమానంలో ప్రయాణిస్తున్న ఓ వ్యక్తికి రెండు సార్లు గుండె పోటు రావడంతో భారత సంతతి వైద్యులు కాపాడారు. 10 గంటల సుదీర్ఘ విమాన ప్రయాణంలో వ్యక్తి గుండె రెండు సార్లు ఆగిపోయింది. కార్డియాక్ అరెస్టు అయి స్పృహ కోల్పోయిన ప్రయాణికుడి ప్రాణాలను భారత సంతతి
తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ ఝలక్ ఇచ్చింది. వసతుల పేరుతో భక్తులపై భారీగా వడ్డింపులకు తెర తీసింది. ఆధుణీకరణ పనులు చేపట్టిన అనంతరం ఇటీవల తెరిచిన కొన్ని వసతి గృహాల్లో గదుల అద్దె భారీగా పెంచింది.
పూణెలో జరిగిన రెండో టీ20 మ్యాచ్ లో టీమిండియా పోరాడి ఓడింది. భారత్ పై శ్రీలంక 16 పరుగుల తేడాతో విజయం సాధించింది. శ్రీలంక నిర్ధేంచిన 207 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ 8 వికెట్ల నష్టానికి 190 పరుగులు చేసింది.
యుక్రెయిన్ తో యుద్ధంపై రష్యా అధ్యక్షులు పుతిన్ కీలక ప్రకటన చేశారు. రెండు రోజుల పాటు తాత్కాలిక కాల్పుల విరమణ పాటించాలని ఆదేశించారు. రష్యాలో క్రిస్మస్ వేడుకల నేపథ్యంలో పుతిన్ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.
సలహాదారుల నియామకంపై ఏపీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఇలా వదిలేస్తే రేపు తహసీల్దార్లకు కూడా సలహాదారులను నియమిస్తారని కోర్టు తెలిపింది.
రైతుల ఆందోళనపై కామారెడ్డి కలెక్టర్ జితేశ్ వి.పాటిల్ స్పందించారు. రైతులు ఎలాంటి ఆందోళన చెందవద్దన్నారు. రైతుల భూములు ఎక్కడికీ పోవని స్పష్టం చేశారు.
రంగారెడ్డి జిల్లా నార్సింగ్ లో దోపిడి దొంగలు బీభత్సం సృష్టించారు. దారి దోపిడి దొంగల కేసులో విచారణకు వెళ్లిన ఎస్ఓటీ పోలీసులపై దొంగలు దాడి చేశారు.
కుప్పం ఘటనలపై డీజీపీకి టీడీపీ అధినేత చంద్రబాబు లేఖ రాశారు. కుప్పం పర్యటనపై పోలీసులకు ముందుగానే సమాచారం ఇచ్చామని పేర్కొన్నారు. ప్రజలకు ఆటంకం లేకుండా గ్రామ సభలు నిర్వహిస్తామని తెలిపామని చెప్పారు.