Home » Author »bheemraj
హైదరాబాద్ మెట్రో రైలు టికెటింగ్ ఉద్యోగులు ఆందోళన బాట పట్టారు. ఎల్ బీ నగర్-మియాపూర్ కారిడార్ లోని 150 మంది మెట్రో టికెటింగ్ ఉద్యోగులు విధులు బహిష్కరించి ఆందోళన చేపట్టారు.
మెక్సికో ఎయిర్ పోర్టులో అధికారులు చేపట్టిన తనిఖీల్లో ఏకంగా మనుషుల పుర్రెలు బయటపడ్డాయి. మెక్సికో ఎయిర్ పోర్టులో తనిఖీలు చేస్తుండగా కొరియర్ బాక్సుల్లో కనిపించిన పుర్రెలను చూసి అధికారులు షాక్ అయ్యారు.
హైదరాబాద్ లోని హుమాయున్ నగర్ లో దారుణం జరిగింది. ఫుడ్ డెలివరీ బాయ్ పై ఓ వ్యక్తి 15 మంది అనుచరులతో కలిసి దాడికి పాల్పడ్డాడు. ఆర్డర్ ఆలస్యమైందని ఫుడ్ డెలివరీ బాయ్ పై విచక్షణారహితంగా దాడి చేశాడు.
ఉయ్యూరు ఫౌండేషన్ అధినేత, ఉయ్యూరు శ్రీనివాస్ కు కోర్టులో ఊరట లభించింది. గుంటూరు తొక్కిసలాట ఘటనలో అరెస్టైన శ్రీనివాస్ రిమాండ్ రిపోర్టును న్యాయూమర్తి తిరస్కరించారు. ఈ కేసులో 304(2) సెక్షన్ వర్తించదని న్యాయమూర్తి స్పష్టం చేశారు.
టెక్సాస్ జడ్డిగా భారత సంతతి మహిళ జూ ఏ మాథ్యూ నియామకం అయ్యారు. భారతీయ అమెరికన్, డెమోక్రటిక్ నాయకురాలు జూ ఏ మాథ్యూ.. టెక్సాస్ లోని ఫోర్ట్ బెండ్ కౌంటీ జడ్డిగా ప్రమాణ స్వీకారం చేశారు. రెండో సారి ఆమె ఆ బాధ్యతలను చేపట్టారు.
తిరుమలలో తెలంగాణ మంత్రి మల్లారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పోలవరం పూర్తి చేయడం కేసీఆర్ కే సాధ్యమవుతుందన్నారు. ఏపీ అభివృద్ధి బీఆర్ఎస్ వల్లే సాధ్యమవుతుందని స్పష్టం చేశారు.
ఏపీ డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబుపై కొట్టు సత్యనారాయణ తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. క్షుద్ర పూజలు చేసే ఆలోచనలతోనే ఇలాంటి హత్యలు చేస్తున్నట్లు ఆరోపించారు.
డ్రగ్స్ సప్లయర్ మోహిత్ ను పోలీసులు అరెస్టు చేశారు. మోహిత్ తోపాటు ప్రముఖ వ్యాపారి కృష్ణ కిషోర్ రెడ్డిని అరెస్టు చేశారు. కొకైన్ సప్లై చేస్తుండగా ఓ పబ్ లో మోహిత్ ను నార్కోటిక్ అధికారులు పట్టుకున్నారు.
గుంటూరు జిల్లాలో తొక్కిసలాట ఘటనలో కేసు నమోదు చేశారు. నల్లంపాడు పోలీసులు సెక్షన్ 174, సెక్షన్ 304 కింద రెండు కేసులు నమోదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు.
టీఎస్ పీఎస్సీ గ్రూప్-2 ఉద్యోగాల సిలబస్ లో కొన్ని మార్పులు చేసింది. పేపర్-2, పేపర్-3లో కొత్త అంశాలను చేర్చింది. ప్రస్తుత పరిస్థితులకనుగుణంగా అదనంగా పలు అంశాలను జత చేసింది.
జమ్ముకశ్మీర్ లో జరిగిన ఉగ్రదాడిలో ముగ్గురు పౌరులు మృతి చెందారు. రాజౌరీ జిల్లాలోని డాంగ్రీలో ఆదివారం ఇద్దరు సాయుధులు పౌరులపై కాల్పులు జరిపారు.
ప్రముఖులు శ్రీవారిని దర్శించుకుంటున్నారు. మహారాష్ట్ర సీఎం ఏక్ నాథ్ షిండే తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. స్వామి వారికి ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామి వారి ఆశీస్సులు పొందారు.
భద్రాద్రిలో వైకుంఠ ఏకాదశి శోభ సంతరించుకుంది. శ్రీరాముడి వైకుంఠ ద్వారాలు తెరుచుకున్నాయి. వైకుంఠ ద్వారంలో కోదండపాణి కొలువుదీరాడు. భారీగా భక్తులు పోటెత్తారు.
తెలుగు రాస్ట్రాల్లో ఆలయాల్లో కలకలాడుతున్నాయి. వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని భక్తులు భారీగా తరలివస్తున్నారు. దీంతో ఆలయాల్లో వైకుంఠ ఏకాదశి శోభ సంతరించుకుంది. తిరుమల శ్రీవారి ఆలయంలో అర్ధరాత్రి వైకుంఠ ద్వారాలు తెరుచుకున్నాయి.
కొత్త వేరియంట్ బీఎఫ్ 7.0తో మనకు భయం లేదని సెంటర్ ఫర్ సెల్యూలార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ (సీసీఎంబీ) డైరెక్టర్ డాక్టర్ వినయ్ కే నందికూరి స్పష్టం చేశారు. ఈ వేరియంట్ వ్యాప్తి తక్కువేనని తేల్చి చెప్పారు.
ఏపీలో పింఛన్ల పంపిణీలో నకిలీ నోట్లు కలకలం రేపాయి. ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం మండలం నరసాయపాలెంలో 38 రూ.500 నోట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
చైనాలో కరోనా మళ్లీ విలయ తాండవం చేస్తోంది. ప్రతి రోజు లక్షల సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. దేశంలో వేల సంఖ్యలో మరణాలు సంభవిస్తున్నాయని అద్యయనాలు చెబుతున్నాయి.
ఇప్పటికే అధిక ధరలతో సతమతమవుతున్న ప్రజలపై కేంద్ర ప్రభుత్వం మరో భారం మోపింది. వాణిజ్య అవసరాలకు వినియోగించే ఎల్పీజీ సిలిండర్ ధరను పెంచింది. గ్యాస్ సిలిండర్ పై రూ.25 వడ్డించింది.
తిరుపతిలో తెల్లవారుజాము నుంచి వైకుంఠ ఏకాదశి దర్శన టిక్కెట్ల జారీ కొనసాగుతోంది. తిరుపతిలో మొత్తం తొమ్మిది కేంద్రాల్లో టోకెన్లను జారీ చేస్తున్నారు. భక్తుల రద్దీతో టీటీడీ ముందుగానే టిక్కెట్ల జారీని ప్రారంభించింది.
ప్రమాదకరమైన కరోనా XBB.1.5 వేరియంట్ భారత్ లోకి ప్రవేశించింది. దేశంలో తొలి కేసు నమోదు అయింది. ఈ కొత్త వేరియంట్ ను గుజరాత్ లో గుర్తించారు. గత వేరియంట్ BQ.1పోలిస్తే 120 రెట్లు ఎక్కువ అంటువ్యాధి అని అమెరికాన్ పరిశోధకులు హెచ్చరిస్తున్నారు.