Home » Author »bheemraj
హైదరాబాద్ లోని బంజారాహిల్స్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు.
ఢిల్లీ, హర్యానాలో అర్ధరాత్రి భూకంపం సంభవించింది. గురుగామ్, హర్యానాలోని శెరియా, ఝజ్జర్, ఢిల్లోని పలు చోట్ల స్వల్పంగా భూమి కంపించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ పేర్కొంది.
విద్యుత్ వెలుగులు, టపాసుల మోతలు, యువత కేరింతల నడుమ కొత్త సంవత్సరం ప్రారంభమైంది. తెలుగు రాష్ట్రాల్లో నూతన సంవత్సర సంబరాలు అంబరాన్నంటాయి. హ్యాపీ న్యూఇయర్ అంటూ తెలుగు ప్రజలు కొత్త ఆశలతో నూతన సంవత్సరానికి స్వాగతం పలికారు.
బీహార్ లోని సరన్ జిల్లాలో కల్తీ మద్యం సేవించి 73 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ కేసులో కీలక నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. ఢిల్లీకి చెందిన క్రైమ్ బ్రాంచ్ పోలీసులు ప్రధాన నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.
నూతన సంవత్సర వేడుకల సందర్భంగా హైదరాబాద్ నగర పోలీసులు కఠిన నిర్ణయం తీసుకున్నారు. మద్యం సేవించి వాహనాలు నడిపితే చట్ట ప్రకారం చర్యలు ఉంటాయని సైబరాబాద్ ట్రాఫిక్ డీసీపీ టి.శ్రీనివాస్ రావు పేర్కొన్నారు.
బ్రిటన్ లో ఓ హాస్పిటల్ పలువురు రోగులను తీవ్ర భయాందోళనలకు గురిచేసింది. మెర్రీ క్రిస్మస్ విషెస్ కు బదులుగా క్యాన్సర్ ఉన్నట్లు రోగులకు మెసేజ్ పంపింది. ఆ మెసేజ్ చూసిన రోగులంతా భయపడ్డారు. క్రిస్మస్ ఈవ్ రోజున యార్క్ షైర్ లోని అస్కర్న్ మెడికల్ ప్ర
టీమిండియా క్రికెటర్ రిషబ్ పంత్ కారు ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. తీవ్ర గాయాలపాలై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రిషబ్ పంత్ క్రమంగా కోలుకుంటున్నారు. డెహ్రాడూన్ లోని మ్యాక్స్ ఆస్పత్రిలో ఆయన చికిత్స పొందుతున్నాడు.
ఉద్యోగ భవిష్య నిధి సంస్థ(ఈపీఎఫ్ వో) అధిక పింఛన్ పై కొత్త మార్గదర్శకాలు జారీ చేసింది. సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా అర్హులైన ఉద్యోగుల కోసం అధిక పింఛన్ పై ఈపీఎఫ్ వో సర్క్యులర్ విడుదల చేసింది.
కరీంనగర్ జిల్లా గంగాధరలో మిస్టరీ డెత్స్ ఆందోళన కలిగిస్తున్నాయి. అంతుచిక్కని వ్యాధితో నెల రోజుల్లో ఒకే కుటుంబంలో నలుగురు మృతి చెందారు. ఒకే కుటుంబంలో ఒకరి తర్వాత మరొకరు ఒకే విధంగా నలుగురు చనిపోవడం కలకలం రేపుతోంది.
గుజరాత్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 10 మంది మృతి చెందారు. శనివారం తెల్లవారుజాము నవ్ సారి జిల్లా వెస్మా గ్రామ సమీపంలో బస్సు, కారు ఢీకొన్నాయి.
ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరికలు జారీ చేసింది. 2020 నుంచి అమల్లో ఉన్న కరోనా ఆంక్షల సడలింపుతోపాటు పలు కారణాల వల్ల వైరస్ వ్యాపిస్తోందని ఆందోళన వ్యక్తం చేసింది. భవిష్యత్ లో మరిన్ని వేవ్ లు తప్పవని హెచ్చరించింది.
హైదరాబాద్ లో ఇయర్ ఎండ్, న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ జరుపుకునేవారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఎంఎంటీఎస్, హైదరాబాద్ మెట్రో ఎక్కువ సర్వీసులను తిప్పనున్నాయి.
తెలంగాణ రాష్ట్ర డీజీపీ మహేందర్ రెడ్డి పదవీ కాలం ఇవాళ్టితో ముగియనుంది. మహేందర్ రెడ్డి నేడు పదవీ విరమణ చేయనున్నారు. నూతన డీజీపీగా అంజనీకుమార్ ఇవాళ బాధ్యతలు చేపట్టనున్నారు.
మధ్యప్రదేశ్ లో దారుణం జరిగింది. జై శ్రీరాం అనలేదని ముస్లిం బాలుడిపై ఓ వ్యక్తి దాడికి పాల్పడ్డాడు. నిందితుడిపై పంధానా పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.
భారత్ లోనూ కరోనా కేసులు పెరుగుతున్నాయి. దేశంలో కొత్తగా 243 కరోనా కేసులు నమోదు అయ్యాయి. గత 24 గంటల్లో వైరస్ సోకి ఒకరు మృతి చెందారు.
కడప జిల్లా బద్వేల్ లో బాలుడు మిస్సింగ్ మిస్టరీ వీడింది. వివాహేతర సంబంధం బాలుడి ప్రాణం తీసింది. తల్లి, ప్రియుడే బాలుడిని చంపేశారని తేలింది.
యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామిని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దర్శించుకున్నారు. లక్ష్మీనరసింహస్వామికి ఆమె ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఆదాయపు పన్ను మినహాయింపు పరిమితిని పెంచనున్నారు. ఐటీ మినహాయింపు పరిమితిని ప్రస్తుత రూ.2.5 లక్షల నుంచి వచ్చే 2023-2024 బడ్జెట్ లో రూ.5లక్షలకు పెంచే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి.
భారత్ క్రికెటర్ రిషబ్ పంత్ కారు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో పంత్ కు తీవ్ర గాయాలు అయ్యాయి. ఉత్తరాఖండ్ లోని రూర్కీ దగ్గర రిషబ్ పంత్ ప్రయాణిస్తున్న కారు డివైడర్ ను ఢీకొట్టింది.
ప్రధానమంత్రి మోదీ మాతృమూర్తి హీరాబెన్ (100) కన్నుమూశారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఇవాళ ఆమె తుది శ్వాస విడిచారు. హీరాబెన్ మృతి పట్ల పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు.