Home » Author »chvmurthy
టీటీడీ ఆధ్వర్యంలో ఈ రోజు జరగాల్సిన సామూహిక వివాహాల కార్యక్రమం కళ్యాణమస్తు తాత్కాలికంగా వాయిదా పడింది.
పశ్చిమ మధ్య బంగాళాఖాతంలోని ఉత్తర ఆంధ్రప్రదేశ్ తీరంలో ఉన్న ఆవర్తనం వాయవ్య బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లో కొనసాగుతున్నదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు చెప్పారు.
స్ధానిక సంస్దల ఎన్నికల్లో మహిళలు గెలిస్తే అక్కడ వారి ఇంట్లోని భర్తో, తండ్రో, కొడుకో, ఎవరో ఒక మగవారు అధికారం చెలాయిస్తున్నారనే వార్తలు తరచూ మనం వింటుంటాం.
బీహార్ లో కల్తీ మద్యం తాగి 11 మంది మరణించారు. 12 మంది పరిస్ధితి విషమంగా ఉంది.
పట్టుచీర లంటే ఆడవారికెంత మక్కువో చెప్పక్కర్లేదు. అందులో ఉండే డిజైన్లు, రంగులు వారిని కట్టి పడేస్తాయి. అలాంటి పట్టు చీర సువాసనలు వెదజల్లితే ఎలా ఉంటుంది. అసలు మీరు ఎప్పుడైనా విన్నారా.. విని ఉండరు. కానీ ఇప్పుడ వింటారు, చూస్తారు. దాని పరిమళాన్ని ఆ�
తిరంగా బైక్ ర్యాలీని కేంద్ర సాంస్కృతిక పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి ఈరోజు జెండా ఊపి ప్రారంభించారు.
75 వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల నిర్వహణలో భాగంగా శనివారం సాయంత్రం 4-30 గంటలకు ఢిల్లీలో ఆజాదీకా అమృత్ మహోత్సవ్ కమిటీ సమావేశం జరుగుతుంది.
క్యాసినో వ్యవహారంలో చీకోటి ప్రవీణ్ చేసిన వాట్సప్ చాటింగ్ ఇప్పుడు కాకరేపుతోంది. ప్రవీణ్ చాటింగ్ చేసిన వారిలో పలువురు ప్రజా ప్రతినిధులు ఉండటం కలకలం రేపుతోంది.
ప్రియుడు మోసం చేశాడనే కోపంతో ఒక మహిళ భవనానికి నిప్పంటించింది. ఆ అగ్నిప్రమాదంలో భవనంలో నివసిస్తున్న 46 మంది మరణించారు. ఈకేసులో మహిళకు తైవాన్ కోర్టు జీవితఖైదు విధించింది.
ముగ్గురు దళితుల హత్య కేసులో 27 మందికి జీవిత ఖైదు విధించింది తమిళనాడులోని కోర్టు.
ములుగు జిల్లాల్లో అత్యంత దారుణంగా హత్యకు గురైన న్యాయవాది మల్లారెడ్డి మర్డర్ కేసులో.. కీలక విషయాలు బయటకొస్తున్నాయి.
రాజకీయ నాయకులు మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తిచటం... వారితో ఇతర సంబంధాలు కలిగే ఉండే సంఘటనలు ఇటీవల తరచూగా వెలుగు చూస్తున్నాయి.
శ్రావణమాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం వరలక్ష్మీ వ్రతం గా హిందూ మహిళలు జరుపుకుంటారు.
భారత దేశంలో దాదాపు 50 ఏళ్ల క్రితం అంతరించి పోయిన చిరుత పులులను విదేశాలనుంచి దిగుమతి చేసుకుని తిరిగి భారత్ లోని అడవులలో పెంచనున్నారు.
తనను ప్రేమించటం లేదనే కోపంతో ఒక వ్యక్తి 15మందితో వచ్చి మహిళను కిడ్నాప్ చేసిన ఘటన తమిళనాడులో చోటు చేసుకుంది.
తమిళనాడులో విషాద ఘటన చోటు చేసుకుంది.
వానలు ఆగట్లేదు.. వరదలు తప్పట్లేదు. తెలుగు రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షాలు.. వారం కూడా గ్యాప్ ఇవ్వట్లేదు. ఆగిందనుకునేలోపే.. చినుకులొచ్చేస్తున్నాయ్. రెండు రోజులు పడకపోతే.. మూడో రోజు ముంచెత్తుతోంది.
కేంద్ర ప్రభుత్వంలోని వివిధ శాఖల్లో 2021 మార్చి 1 నాటికి 9.79 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని కేంద్రం వెల్లడించింది.
తెలంగాణ సర్కార్.. ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన కమాండ్ కంట్రోల్ సెంటర్ ప్రారంభానికి కౌంట్ డౌన్ మొదలైపోయింది. గురువారం మధ్యాహ్నం 1.16 నిమిషాలకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు సీసీసీని ప్రారంభించనున్నారు.
క్యాసినోల నిర్వహణ కేసులో ఈడీ విచారణ ఎదుర్కోంటున్న చీకోటి ప్రవీణ్ ఈరోజు హైదరాబాద్ సీసీఎస్ పోలీస్లకు సోషల్ మీడియా ఎకౌంట్ల మీద ఫిర్యాదు చేశారు.