Home » Author »chvmurthy
వాట్సప్ యూజర్లకు గుడ్ న్యూస్... మరో కొత్త సదుపాయాన్ని వాట్సాప్ (Whatsapp) అందుబాటులోకి తీసుకొచ్చింది. యూజర్లు రెండు రోజుల కింద తాము పంపిన మెసేజ్లను సైతం ఇకపై డిలీట్ చేసుకునే సౌకర్యాన్ని తెచ్చింది. ట్విటర్ వేదికగా ఈ విషయాన్ని వాట్సాప్ పేర్కొం
తమిళనాడుకు చెందిన ఒక వ్యక్తి ప్రియురాలికి కారు గిఫ్టుగా ఇచ్చేందుకు భార్య,, తల్లికి చెందిన నగలు దొంగిలించి అమ్మిన ఘటన వెలుగు చూసింది.
కేరళలో సంచలనం రేపిన గోల్డ్ స్మగ్లింగ్ కేసులో నిందితురాలైన స్వప్నాసురేష్, ముఖ్యమంత్రి పినరయ్ విజయన్ పై సంచలన ఆరోపణలు చేశారు.
ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్రెడ్డిపై హత్యాయత్నం కేసులో పోలీసులు కీలక ఆధారాలు సేకరించారు.
ఉత్తర ప్రదేశ్ లోని మెయిన్ పురిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక రాజకీయ నాయకుడికి చెందిన కారును, లారీ 500మీటర్ల దూరం లాక్కెళ్ళింది.
ఏపీ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల జీపీఎఫ్ నుంచి ప్రభుత్వం నిధులు విత్డ్రా చేసిందని కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ లోకసభలో చెప్పారు.
తెలంగాణలో ఈనెల 21 న జరగాల్సిన పోలీసు కానిస్టేబుల్ పరీక్షలు వారంరోజుల పాటు వాయిదా పడ్డాయి. తిరిగి ఆ పరీక్షను 28వ తేదీన నిర్వహించనున్నట్లు తెలంగాణ స్టేట్ లెవల్ పోలీసు రిక్రూట్మెంట్ బోర్డు ప్రకటించింది.
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కోసం 8వ కేంద్ర వేతన సంఘాన్ని ఏర్పాటు చేసే ప్రతిపాదన ఏదీ ప్రభుత్వం పరిశీలనలో లేదని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి సోమవారం లోక్సభకు తెలిపారు.
తిరుమల శ్రీవారి ఆలయంలో మూడు రోజులపాటు జరిగే సాలకట్ల పవిత్రోత్సవాలు సోమవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. మొదటిరోజు శాస్త్రోక్తంగా పవిత్ర ప్రతిష్ఠ నిర్వహించారు.
హైదరాబాద్ బీజేపీలో విషాదం చోటు చేసుకుంది. పార్టీకి చెందిన నాయకుడు ఒకరు ఆత్మహత్య చేసుకున్నారు.
చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు ప్రతివాళ్లు సెల్ఫీ తీసుకునే మోజు ఇటీవలి కాలంలో బాగా పెరిగిపోయింది.
అనేక మంది త్యాగాలతో మనకు స్వాతంత్య్రం వచ్చిందని, స్వాతంత్ర్య వజ్రోత్సవ దీప్తి ప్రతి గడపకు తెలిసేలా చేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపు నిచ్చారు.
రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన మలుగు జిల్లాలో న్యాయవాది, మైనింగ్ వ్యాపారి హత్యకేసులో ఇంతవరకు 10 మందిని అరెస్ట్ చేసినట్లు జిల్లా ఎస్పీ డాక్టర్ సంగ్రామ్ సింగ్ జి పాటిల్ తెలిపారు.
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం రాగల 48 గంటల్లో వాయుగుండంగా మారే అవకాశం ఉందని విశాఖపట్నంలోని తుపాను హెచ్చరికల కేంద్రం తెలిపింది.
శ్రావణ మాసం లో శుక్ల పక్షం లో వచ్చే ఏకాదశిని పుత్రాద ఏకాదశి / పవిత్రోపన ఏకాదశి అంటారు.
బాలీవుడ్ నిర్మాతలతో తనకు పరిచయాలు ఉన్నాయని ఆ పరిచయాలతో సినిమాల్లో అవకాశాలు ఇప్పిస్తానని ఒక షేర్ బ్రోకర్ వర్ధమాన నటి, మోడల్ పై అత్యాచారం చేసిన ఘటన ముంబైలో చోటు చేసుకుంది.
బాపట్ల జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. 50 ఏళ్ల మహిళపై 25 సంవత్సరాల యువకుడు అత్యాచారయత్నం చేశాడు.
తమిళ సినీనటి మీరా మిథున్ పై చెన్నై ఫాస్ట్ ట్రాక్ కోర్టు అరెస్ట్ వారంట్ జారీ చేసింది. ఆమెపై కోర్టు అరెస్ట్ వారంట్ జారీ చేయటం ఇది రెండోసారి.
శ్రావణ మాసం రావటంతో పెరిగిన బంగారం ధరలు ఈరోజు స్వల్పంగా తగ్గాయి.
దేశంలో నిన్న కొత్తగా 18,738 కోవిడ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ ఈరోజు విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది.