Home » Author »chvmurthy
అక్టోబరు నెలలో తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆర్జిత సేవా టికెట్ల కోటాను టీటీడీ ఆగస్టు 24న విడుదల చేస్తుంది.
ఏపీలోని కాకినాడలో సంచలనం సృష్టించిన ఎమ్మెల్సీ కారు డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో నిందితుడిగా ఉన్న ఎమ్మెల్సీ అనంతబాబుకు రాజమండ్రి ఎస్సీ,ఎస్టీ కోర్టు మూడు రోజుల పాటు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది.
సివిల్ కోర్టులో జడ్జిగా పని చేస్తున్న ఒక మహిళను అదే కోర్టులో పని చేసే ఒక న్యాయవాది వేధింపులకు గురిచేసిన ఘటన ఉత్తర ప్రదేశ్ లో చోటు చేసుకుంది.
పెళ్లాం పిల్లలు ఉన్న బీజేపీ నేత ఒకరు తన స్నేహితురాలితో కలిసి పార్టీ చేసుకున్నారు. అనంతరం ఇద్దరూ కల్సి కారులో షికారు కెళ్లారు.
ఆన్లైన్లో పాఠాలు చెపుతున్నప్పుడు ఒక టీచర్ ఇంట్లో పెంపుడు పిల్లి ఆన్ లైన్ లో కనిపించిందని చైనాకు చెందిన ఒక ఎడ్ టెక్ కంపెనీ ఆ టీచర్ ఉద్యోగాన్ని తీసేసింది.
స్వాత్రంత్య దినోత్సవ వేడుకలకు రెండు రోజుల ముందు ఒక భారీ ఉగ్రవాద కుట్రను ఉత్తర ప్రదేశ్ యాంటీ టెర్రరిజం స్క్వాడ్ చేధించింది.
తిరుమల శ్రీవారి ఆలయంలో శుక్రవారం రాత్రి శ్రావణ పౌర్ణమి గరుడసేవ వైభవంగా జరిగింది.
రాజస్దాన్ కు చెందిన ఒక జంట పెళ్లైన 54 ఏళ్ళకు అమ్మానాన్న అయ్యారు.
దేశ వ్యాప్తంగా జరుగుతున్న ఆజాదీకా అమృత్ మహోత్సవాలలో భాగంగా తూర్పు గోదావరి జిల్లా రాజమహేద్రవరంలో ఘనంగా భారీ జాతీయ జెండా ను రాష్ట్ర మంత్రులు ప్రదర్శించారు.
రళలో అరుదైన సంఘటన చోటు చేసుకుంది. ఇటీవల నిర్వహించిన కేరళ పబ్లిక్ సర్వీసు కమీషన్ పరీక్షల్లో తల్లీ, కుమారుడు ఇద్దరూ ఉత్తీర్ణులై ఒకే సారి ప్రభుత్వ ఉద్యోగాన్ని సంపాదించారు.
కేసు విచారణ నిమిత్తం వేరే రాష్ట్రం వెళ్లిన మహిళా పోలీసు కానిస్టేబుల్ అనుమానాస్పదంగా మరణించిన ఘటన మహారాష్ట్రలో చోటు చేసుకుంది.
తిరుమల శ్రీవారి ఆలయంలో శుక్రవారం శ్రావణ పౌర్ణమి సందర్భంగా శ్రావణ ఉపకర్మ వైభవంగా జరిగింది.
వీసా గడువు ముగిసి పోయినా ఇండియాలోనే ఉంటూ డ్రగ్స్ స్మగ్లింగ్ చేస్తున్న నైజీరియన్ను హైదరాబాద్ సెంట్రల్ జోన్ పోలీసులు అరెస్ట్ చేశారు.
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో ఆర్ఎస్ఎస్ ఏజెంట్ లాగా పని చేస్తున్నాడని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏపాల్ ఆరోపించారు.
తిరుమల నారాయణగిరి శ్రీవారి పాదాల చెంత బుధవారం ఛత్రస్థాపనోత్సవం వేడుకగా జరిగింది. ఈ సందర్భంగా శ్రీవారి పాదాల వద్ద టీటీడీ అర్చక బృందం ప్రత్యేకంగా అలంకరించిన గొడుగును ప్రతిష్టించారు.
బీహార్లోని మధుబాని జిల్లాలో ప్రతిఏటా పెళ్లికొడుకుల మార్కెట్ నిర్వహిస్తారు. స్థానికులు ఈ పద్ధతిని సౌరత్ సభా అని పిలుస్తారు.
నల్గోండలో ప్రేమోన్మాది రెచ్చిపోయాడు. తనను ప్రేమించటం లేదనే కారణంతో సీనియర్ విద్యార్ధినిని, జూనియర్ విద్యార్ధి కత్తితో దాడి చేసి విచక్షణా రహితంగా దాడి చేశాడు.
తిరుమలలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉన్న దృష్ట్యా వృద్ధులు, చిన్న పిల్లలు.. వారి తల్లిదండ్రులు, వికలాంగులు తిరుమల యాత్రను వాయిదా వేసుకోవాలని టీటీడీ కోరింది.
రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలకు తోడు ఎగువ రాష్ట్రాల నుంచి వస్తున్న వరద నీటితో గోదావరి లో నీటి మట్టం క్రమేపి పెరుగుతోంది.
చర్చికి వస్తున్న ఇద్దరు బాలికలపై పాస్టర్ లైంగిక వేధింపులకు పాల్పడిన ఘటన తమిళనాడులో చోటు చేసుకుంది.