Home » Author »chvmurthy
శ్రీ వేంకటేశ్వర స్వామి ఆశీస్సులతో ఎక్కడి వారికైనా ఉచితంగా సర్జరీలు చేస్తున్నామని.... ఇదీ భారత దేశం గొప్పదనమని శ్రీమతి సుధ నారాయణ మూర్తి అన్నారు.
నైరుతి రుతు పవనాల ప్రభావంతో ఇటీవల కేరళలోని త్రిసూర్ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. నదులు,వాగులు,వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి.
బీఏ5 అనే కొత్త రకం కొవిడ్ వైరస్ సోకిన వారు ఆసుపత్రుల్లో చేరాల్సిన అవసరం ఎదురు కావచ్చని భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ సీఎండీ డాక్టర్ కృష్ణ ఎల్ల చెప్పారు.
ఆదాయపన్ను శాఖ అధికారులు ఈ రోజు హైదరాబాద్లోని 10 ప్రాంతాల్లో సోదాలు నిర్వహిస్తున్నారు.
5జీ స్పెక్ట్రమ్ వేలంలో 700 మెగాహెర్జ్ బ్యాండ్పై రిలయన్స్ జియో అధిక ఆసక్తి చూపింది. కేవలం జియో మాత్రమే ఈ విభాగంలో బిడ్లను దాఖలు చేసింది.
మాదాపూర్లో కలకలం రేపిన రియల్టర్ కాల్పుల కేసు మిస్టరీని పోలీసులు చేధించారు.
రెండు రోజుల క్రితం నగరంలో కురిసిన భారీ వర్షాలకు మూసీ నది ఒడ్డున మత్స్య కన్యలు కనిపించాయంటూ ఒక వీడియో సోషల్ మీడియాలోవైరల్ అవుతోంది.
సికింద్రాబాద్ లోని మారేడు పల్లి పోలీసు స్టేషన్ కు ఏదో అయ్యింది. ఇటీవలే మారేడ్పల్లి సీఐ రేప్, కిడ్నాప్ కేసులో ఇరుక్కోగా ఇప్పుడు తాజాగా ఇక్కడ పనిచేస్తున్న ఎస్ఐ పై ఒక దుండగుడు కత్తితో దాడి చేసి గాయపరిచాడు.
ద్రోణి ప్రభావం తెలంగాణపై తీవ్రంగా ఉందని... దీని ప్రభావంతో రాష్ట్రంలో బుధ గురు వారాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వివిరించింది.
గడిచిన ఐదేళ్ల కాలంలో దేశంలోని పలు బ్యాంకులు రూ.10 లక్షల కోట్ల మొండి బకాయిలను రద్దు చేసినట్లు కేంద్రం పార్లమెంట్కు తెలిపింది.
తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారికి మంగళవారం రాత్రి గరుడ వాహనసేవ జరిగింది.
తెలంగాణకు ముందస్తు ఎన్నికలు వచ్చే అవకాశం ఉందని... తాను తెలంగాణకు ముఖ్యమంత్రి అవుతానని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏపాల్ అన్నారు.
తెలుగు రాష్ట్రాల మధ్య పొలిటికల్ హీట్ను పెంచే కృష్ణా నది మిగుల జలాల అంశం మరోసారి తెరపైకి వచ్చింది.
5G స్పెక్ట్రం వేలం.. కేంద్ర ప్రభుత్వానికి కాసుల వర్షం కురిపించింది. స్పెక్ట్రమ్ అమ్మకాల ద్వారా 1.5 లక్షల కోట్లు ప్రభుత్వ ఖాజానాలోకి వచ్చిచేరాయి.
ఎంపీ కుమారుడిని బెదిరించి అతని వద్ద నుంచి గుర్తు తెలియని దుండగులు రూ.75 వేల రూపాయలు ఆన్లైన్లో ట్రాన్సఫర్ చేయించుకున్న ఘటన వెలుగు చూసింది.
ములుగు జిల్లాలో నిన్న జరిగిన న్యాయవాది హత్యపై పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది.
తమిళ చలన చిత్ర రంగానికి చెందిన నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, ఫైనాన్షియర్ల ఇళ్లలో ఆదాయపన్ను శాఖ ఈరోజు సోదాలు నిర్వహిస్తోంది.
చికెన్ పకోడి కారణంగా ఒక భర్త ఆత్మహత్య చేసుకున్న ఘటన బెంగుళూరులో చోటు చేసుకుంది.
నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డిని హత్య చేసేందుకు ఒక వ్యక్తి ప్లాన్ రూపోందించాడు. ఆ ప్లాన్ బెడిసికొట్టి పోలీసులకు చిక్కాడు.
హైదరాబాద్ నగరంలో మరో రెండు గంటల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షం పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది. ఈరోజు ఉదయం నుంచే నగరంలో పలుచోట్ల వర్షం కురుస్తోంది.