Home » Author »chvmurthy
ఎన్టీఆర్ చిన్న కుమార్తె ఆత్మహత్య చేసుకోవడంతో... ఇప్పుడు నందమూరి ఫ్యామిలీ మరోసారి వార్తల్లో నిలిచింది. ఆగస్టు నెలలోనే ఎన్టీఆర్ కుటుంబంలో ఎన్నో విషాదకర సంఘటనలు చోటు చేసుకున్నాయి. ఇటు కుటుంబ పరంగా కానీ, అటు రాజకీయం గా అయినా ఆగస్టు నెల ఎన్టీ ఆర్
ఢిల్లీలో రెండోమంకీ పాక్స్ కేసు వెలుగు చూసింది. ఢిల్లీలో నివసిస్తున్న 35 ఏళ్ల నైజీరియన్ మంకీ పాక్స్ బారిన పడ్డాడు.
తన భార్యను బ్లాక్ మెయిల్ చేస్తూ, ఆమెను లైంగికంగా వేధిస్తూ వివాహేతర సంబంధం పెట్టుకున్నాడనే కోపంతో ఓ పోలీసు కానిస్టేబుల్ చెవులు, ముక్కు, పెదాలు కోసేశాడు ఆమె భర్త.
రాజస్ధాన్లోని దుంగార్పూర్ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. తాను దశమాత అమ్మవారి అవతారాన్ని అంటూ ఒక బాలిక కత్తితో వీరంగం వేసి భక్తులపై దాడి చేసింది. చివరికి ఇంట్లోకి వెళ్లి తన చెల్లెలి మెడ కోసి హత్య చేసింది.
జీవితాంతం తోడుంటానని తాళి కట్టిన భర్త అదనపు కట్నం కోసం భార్యను వేధించాడు. డబ్బు తీసుకురాలేకపోతే నా స్నేహితుడితో ఏకాంతంగా గడపమని ఆదేశించాడు. గత్యంతరం లేని పరిస్ధితుల్లో ఆమె శంషాబాద్ పోలీసులను ఆశ్రయించింది.
కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన అగ్నిపథ్ పధకాన్నివ్యతిరేకిస్తూ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో జరిగిన అల్లర్ల కేసుకు సంబంధించి అరెస్టైన 16 మంది నిందితులకు బెయిల్ మంజూరయ్యింది. నిందితులకు పరీక్షలు ఉండటంతో రైల్వే కోర్టు బెయిల్ మంజూరు చేసింద�
ఉభయ తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టిస్తున్న చీకోటి ప్రవీణ్ క్యాసినో వ్యవహారంలో ఈడీ విచారణ కొనసాగుతోంది. హైదరాబాద్ బషీర్ బాగ్ లోని ఈడీ కార్యాలయంలో చీకోటి ప్రవీణ్ బృందాన్ని ఈడీ అధికారులు ప్రశ్నిస్తున్నారు.
చలి చీమ నుండి చతుర్ముఖ బ్రహ్మ వరకు , రాయి - రప్ప , చెట్టు - చేమ , వాగు - వరద , నీరు - నిప్పు , అన్నిటా అందరిలోనూ దైవత్వాన్ని దర్శించే విశిష్టమైన సంస్కృతి హిందువులది.
బ్లాక్ టైగర్ అతి అరుదైన జాతి పులి ఇది. ఒడిశాలోని సిమిలిపాల్ నేషనల్ పార్క్లో అరుదైన జాతికి చెందిన నల్లపులి ఒకటి కెమెరా కంటికి చిక్కింది.
తిరుమల కొండపై కోవిడ్ కారణంగా నిలిపి వేసిన అఖండ హరినామ సంకీర్తన కార్యక్రమం సోమవారం తిరిగి ప్రారంభమైంది.
మలేషియాలోని కుచింగ్ నగరంలో శనివారం అర్ధరాత్రి వేళ ఆకాశంలో కనిపించిన వింతకాంతులను చూసి ప్రజలు సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యారు.
తనను ప్రధానమంత్రిని చేస్తే దేశం దశ,దిశ మార్చి చూపిస్తా అని ప్రజాశాంతి పార్టీ అద్యక్షుడు కేఏ పాల్ హామీ ఇచ్చారు.
ఆంధ్రప్రదేశ్లో లోన్ యాప్స్పై ప్రత్యేక నిఘా ఉంచామని డీజీపీ రాజేంద్రనాథ్ తెలిపారు.
ఆగస్టు 3,4 బుధ, గురువారాల్లో తెలంగాణలో పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంధ్రం అధికారులు హెచ్చరించారు.
ఆంధ్రప్రదేశ్ లోని ఎన్టీఆర్ జిల్లా నందిగామలో సంచలనం సృష్టించిన విద్యార్థిని హరిత ఆత్మహత్య కేసులో ఏడుగురు లోన్ రికవరీ ఏజెంట్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
కుటుంబంలో జరిగిన గొడవల్లో బాబాయ్ చెవిని అబ్బాయ్ కొరికేశాడు. అది ఏదో పంటి గాట్లు పడేట్టు కాదు.... చెవి ఊడిపోయి ఇవతలకు వచ్చేసిన ఘటన ఆంధ్రప్రదేశ్ లో చోటు చేసుకుంది.
శ్రావణ మాసం మొదలయ్యింది. పెళ్ళి ముహుర్తాలతో కళ్యాణ మండపాలు...ఫంక్షన్ హాళ్లు కిటకిటలాడిపోతున్నాయి.
హైదరాబాద్లోని నార్సింగ్ పోలీస్ స్టేషన్ పరిధి కోకాపేటలో విషాదం చోటు చేసుకుంది. స్విమ్మింగ్ పూల్ లో పడి 14 ఏళ్ల బాలుడు మృతి చెందాడు.
పెళ్లి కాకుండానే చనిపోయిన వారికి పెళ్లి చేసే వింతసాంప్రదాయం కేరళ,కర్ణాటకలలో ఉంది. దీనికి ప్రేత కళ్యాణం అనిపేరు.
తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి వారి వార్షిక పవిత్రోత్సవాల కారణంగా ఆగస్టు 7 నుండి 10వ తేదీ వరకు నిలుపుదల చేసిన రూ.300/- దర్శన టికెట్ల కోటాను ఆగస్టు 2న ఉదయం 9 గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది.