Home » Author »chvmurthy
యజ్ఞం ఇది హిందూ సాంప్రదాయంలో చేసే ఒక శుభ క్రతువు. వివిధ దేవీ దేవతలకు, గ్రహాలకు హిందువులు యాగాలు చేస్తుంటారు. అలాంటి ఒక యజ్ఞాన్ని జపనీయులు ఇండియాలో నిర్వహంచారు.
రాష్ట్రంలో కోవిడ్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. గడిచిన 24గంటల్లో 852 కొత్త కోవిడ్ కేసులు నమోదయ్యాయని ప్రజారోగ్య శాఖ ఈరోజు విడుదల చేసిన బులెటిన్ లో పేర్కోంది.
కరెంట్ బిల్లు చూసి ఇంటి యజమానికి గుండె పోటు వచ్చినంత పనై ఆస్పత్రిలో చేరిన ఘటన మధ్యప్రదేశ్లో చోటు చేసుకుంది.
ఒళ్ళు గగుర్పొడిచే ఘటన ఒకటి గాల్లో ఎగురతున్న విమానంలో చోటు చేసుకుంది. విమానంలో ఫ్లైట్ అటెండెంట్ భోజనం చేస్తుండగా అందులో పాము తల కనిపించింది.
జూలై 28 గురువారం చుక్కల అమావాస్య.. ఆషాఢ మాసంలోని చివరి రోజైన చుక్కల అమావాస్య రోజున పితృదేవతలను తల్చుకున్నా, గౌరీవ్రతం చేసినా, దీపపూజ నిర్వహించినా గొప్ప ఫలితం దక్కుతుందని అంటున్నారు పెద్దలు. ఎందుకంటే…
ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామంటూ మీరు చేసిన వాగ్దానం ఏమైందంటూ కాంగ్రెస్ పార్టీ అగ్రనేత, పార్లమెంట్ సభ్యుడు రాహుల్ గాంధీ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి 10 ప్రశ్నలు సంధించారు.
కృష్ణా జిల్లా గుడివాడలో 15 ఏళ్ల బాలుడు, 30 ఏళ్ల మహిళ అదృశ్యం కేసును టూ టౌన్ పోలీసులు చేధించారు.
కేరళ కన్నూరు లోని కుతుపరంబ అనే ప్రాంతానికి చెందిన శైజకు యుక్త వయస్సు నుంచే పై పెదవి భాగంలో నూనూగు మీసాలు వచ్చాయి.
పశ్చిమ బెంగాల్లో ఉద్యోగ నియామకాల స్కామ్ కేసు దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి. నటి అర్పిత ముఖర్జీ పలు ఆసక్తి కర విషయాలు వెల్లడించారు.
శ్రావణమాసము.... ఈ మాసంలో ప్రతి ఇల్లు ఆలయాన్ని తలపిస్తుంది. నెల రోజుల పాటు ఉదయం, సాయంత్రం భగవన్నామస్మరణతో మారు మోగుతాయి.
హిందూ పంచాంగంలో ప్రతి నెలకు ఒక ప్రత్యేకత ఉంది. వాటిలో శ్రావణ మాసం ఒకటి. ఈ మాసంలో మహిళలు ఎక్కువగా వరలక్ష్మివ్రతం జరుపుకుంటారు.
తిరుపతి శ్రీ కోదండరామస్వామివారి ఆలయ పవిత్రోత్సవాల్లో భాగంగా రెండో రోజు సోమవారం పవిత్ర సమర్పణ శాస్త్రోక్తంగా జరిగింది.
కొడుకు ప్రేమ ఓ తల్లి ప్రాణాలు బలి తీసుకుంది. ప్రేమ వ్యవహారంలో కొడుక్కి ఎంత నచ్చ చెప్పినా వినకపోవడంతో తనకు జరిగిన అవమానంతో తల్లి బలవన్మరణానికి పాల్పడింది.
తెలంగాణ ముఖ్యమంత్రి కే. చంద్రశేఖరరావు ఈరోజు సాయంత్రం ఢిల్లీ బయలుదేరి వెళ్ళారు. రేపు ఆయన రాష్ట్రపతి ద్రౌపది ముర్మును మర్యాద పూర్వకంగా కలిసి అభినందినలు తెలుపనున్నారు.
తమిళనాడులోని సేలం జిల్లాలో 12వ తరగతి విద్యార్ధిని ఆత్మహత్య చేసుకున్న ఘటన మరువక ముందే మరోక 12వ తరగతి విద్యార్ధిని ఆత్మహత్య చేసుకున్న ఘటన రాష్ట్రంలో కలకలం రేపుతోంది.
కృష్ణా జిల్లా గుడివాడలో అమానవీయ ఘటన చోటు చేసుకుంది. 28 ఏళ్ల వివాహిత మహిళ 15 ఏళ్ల బాలుడిని కిడ్నాప్ చేసి తీసుకువెళ్లింది. బాలుడి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేయగా.. దర్యాప్తులో పలు అంశాలు వెలుగులోకి వచ్చాయి.
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మంగళవారం జులై 26వ తేదీన కోనసీమ జిల్లాలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తారు. గోదావరి వరదల వల్ల దెబ్బతిన్న ప్రాంతాల్లో పర్యటించి, బాధితులతో నేరుగా మాట్లాడతారు.
కేంద్ర నామినేటెడ్ పదవులపై ఆశ చూపించి రూ.100 కోట్ల రూపాయల మేర మోసం చేయటానికి ప్రయత్నిస్తున్న అంతరాష్ట్ర ముఠా గుట్టును సీబీఐ అధికారులు రట్టు చేశారు. ఇందులో భాగంగా నలుగురు వ్యక్తులను అరెస్ట్ చేశారు.
హర్రర్ సినిమాను తలపించే సన్నివేశం ఒకటి అమెరికాలో చోటు చేసుకుంది. ఒక వ్యక్తి మెడకు పాము చుట్టుకుంది. దీంతో అతను ఊపిరి ఆడక అల్లాడి పోయాడు.
కర్ణాటక రాజధాని బెంగుళూరులో లష్కరే తోయిబాకు చెందిన అనుమానిత ఉగ్రవాదిని నిన్న రాత్రి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.