Home » Author »chvmurthy
కేరళలో ఆఫ్రికన్ స్వైన్ ఫ్లూ కలకలం సృష్టిస్తోంది. వయనాడ్ జిల్లా మనంతవాడి ఫ్రాంతంలోని రెండు పొలాల వద్ద ఉన్న పందుల పెంపకం కేంద్రంలో పందులకు ఆఫ్రికన్ స్వైన్ ఫ్లూ పాజిటివ్ గా తేలింది.
చదరంగం ఆడుతున్న బాలుడి వేలిని రోబో విరిచింది. దీంతో బాలుడి చేతికి గాయం అయ్యింది.
ప్రముఖ పిరమిడ్ ధ్యాన గురువు సుభాష్ పత్రిజీ కన్నుమూశారు. ఆయన వయస్సు 74 సంవత్సరాలు.
ఉత్తర ప్రదేశ్ లోని లక్నోలో ఒక పబ్ వద్ద యువకుడిపై ఇద్దరు మహిళలు దాడి చేశారు.
కామారెడ్డి జిల్లాలో ఒక వ్యక్తికి మంకీ పాక్స్ లక్షణాలు రావటం కలకలం రేపింది.
దేశంలో నాలుగో మంకీపాక్స్ కేసు నమోదైన నేపధ్యంలో కేంద్ర ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది.
ఉభయ తెలుగు రాష్ట్రాలలో గత కొన్నేళ్లుగా కిడ్నాప్లు, బెదిరింపులు, హత్యలకు పాల్పడుతున్న మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ గ్యాంగ్ను అనంతపురం జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు.
విద్యాబుధ్ధులు నేర్పించి పిల్లల్ని ప్రయోజకులను చేయాల్సిన గురువులే కీచకులుగా మారుతున్నారు.
రోడ్డుమీద దొరికిన రూ. 45 లక్షలను పోలీసు డిపార్ట్ మెంట్ కు అప్పచెప్పి తన నిజాయితీ చాటుకున్నాడో ట్రాపిక్ కానిస్టేబుల్.
తిరుమలలో గత కొంత కాలంగా నిలిచిపోయిన అఖండ హరినామ సంకీర్తన కార్యక్రమాన్ని ఆగస్టు 1వ తేదీ నుండి తిరిగి ప్రారంభించనుంది.
పరస్పర అంగీకారంతో భార్యాభర్తలుగా జీవిస్తున్న ఇద్దరు మేజర్ల మధ్యలోకి కుటుంబ సభ్యులతో సహా మూడో వ్యక్తి జోక్యం తగదని ఢిల్లీ హైకోర్టు వ్యాఖ్యానించింది.
13 ఏళ్ల బాలికను కిడ్నాప్ చేసి గ్యాంగ్ రేప్ చేసిన ఘటన చత్తీస్ గఢ్ లో ఆలస్యంగా వెలుగు చూసింది.
సాధారణంగా పురుష ఉపాధ్యాయులు మద్యం సేవించి స్కూలుకు వస్తుంటారని వార్తల్లో చదువుతూ ఉంటాము. కానీ వీటికి భిన్నంగా ఒక మహిళా ఉపాధ్యాయురాలు స్కూలుకు తాగి వచ్చి క్లాస్ రూమ్ లో కింద పడుకుని నిద్రపోయిన ఘటన చత్తీస్గఢ్లో చోటు చేసుకుంది.
విశాఖపట్నంలో దారుణం చోటు చేసుకుంది. రూ. 500 అప్పు విషయంలో జరిగిన గొడవలో అప్పల రెడ్డి అనే వ్యక్తిని రౌడీ షీటర్ శంకర్ హత్య చేశాడు. పెదవాల్తేరు, మునసబు వీధిలో నిన్న అర్ధరాత్రి ఈ ఘటన జరిగింది.
ప్రముఖ ఒడిషా హీరో బబుషాన్ మొహంతి పర్సనల్ లైఫ్ ఇప్పుడు అక్కడ హాట్ టాపిక్ గా మారింది.
తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ కాలికి గాయం అయ్యింది.
లాస్ ఏంజెల్స్లో నిత్యం రద్దీగా ఉండే సిక్స్త్ స్ట్రీట్ బ్రిడ్జిపై రాత్రి వేళ ఒక బార్బర్ తన కస్టమర్కు కటింగ్ చేస్తూ కనిపించాడు.
కలియుగ వైకుంఠ దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారి హుండీ కానుకలతో కళకళలాడుతోంది.
అడవిలో దారి తప్పి గోతిలో పడిపోయిన ఏనుగు పిల్ల తన తల్లి కోసం అరుపులు పెడుతోంది. సమాచారం తెలుసుకున్న ఫారెస్ట్ సిబ్బంది వెంటనే ఘటనా స్ధలానికి చేరుకున్నారు.
తెలంగాణలో మరో మూడు రోజులు అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ చేసిన హెచ్చరికల నేపధ్యంలో ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర రావు వరద ముంపుకు గురైన ప్రాంత మంత్రులకు ఫోన్ చేసి అలర్ట్ చేశారు.